చిత్తూరు జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని గుండ్లగుట్టపల్లి దగ్గర ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఇవాళ(శనివారం) మధ్యాహ్నం సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వీరంతా తమిళనాడు నుంచి తెలంగాణకు కాంట్రాక్ట్ పనుల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చిత్తూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
- ఆంధ్రప్రదేశ్
- May 9, 2020
లేటెస్ట్
- మా భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు
- తలపడితే వదలని రాయన్
- నేతకాని కార్పొషన్ కు సీఎంను ఒప్పించాం : వివేక్ వెంకటస్వామి
- సొంతూళ్లకు ఓటర్లు.. కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు
- ఏపీ బాట పట్టిన ఓటర్లు.. టోల్ గేట్ల దగ్గర భారీగా ట్రాఫిక్ జాం
- ఎంట్రీ అదుర్స్
- నవ్వుతూ నవ్విస్తూ..
- టీఎస్ సెట్ నోటిఫికేషన్ రిలీజ్
- సింగరేణి సంస్థ అభివృద్ధికి కృషి చేస్తా: గడ్డం వంశీకృష్ణ
- ప్లాస్టిక్ టెక్నాలజీ కోర్సులకు సీపెట్
Most Read News
- Jay Shah: అతను చెబితేనే కిషన్, అయ్యర్లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించా: బాంబ్ పేల్చిన జైషా
- వీకెండ్ టూర్ : సమ్మర్ హాలిడేస్ లో హైదరాబాద్ టూర్ వెళ్లండి.. మీకే తెలియని 14 అద్భుత ప్రదేశాలు ఇవే..
- తగ్గేదే లే.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- Good News: వడగాలులు, ఎండల్లేవు.. వర్షాలొస్తాయి: ఐఎండీ
- Babar Azam: ఐపీఎల్లో రూ.20 కోట్లు ఇచ్చినా బాబర్ ఆడడు: పాక్ మాజీ క్రికెటర్
- ఇది తింటే వామ్మో అంటారు.. పండిస్తే రైతులకు కాసులే..
- తెలంగాణ టూరిజం అదిరిపోయే ప్యాకేజీ.. ఒక్కరోజులో తిరుమల ట్రిప్.. ఫ్రీగా శ్రీవారి దర్శనం
- Good Health: పోషకాల గని.. ఇది రోజుకు ఒకటి తింటే చాలు.. ఆ సమస్యలు పరార్..
- కడుపు ఉబ్బరంగా ఉంటుందా?..కారణాలు..ఎలా తగ్గించుకోవచ్చు?
- Crime Thriller Movies: టాప్ 5 మలయాళ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్..అస్సలు మిస్సవ్వకండి..ఎక్కడ చూడాలంటే?