రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణి హత్య కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో A1 గా వెల్ది వసంత రావు, A2 కుంటా శ్రీనివాస్ , A3 అక్కపాక కుమార్ పేర్లు ఎఫ్ఐఆర్ లో నమోదయ్యాయి. నిందితులందరూ గుంజపడుగు గ్రామానికి చెందిన వారిగా పోలీసులు తేల్చారు. వామనరావు తండ్రి గట్టు కిషన్ రావు ఫిర్యాదు మేరకు రామగిరి పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. రామగుండం సిపి సత్యనారాయణ మరి కొద్దిసేపటిలో మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
లాయర్ దంపతుల హత్య కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
- తెలంగాణం
- February 18, 2021
లేటెస్ట్
- CRPF క్యాంప్లపై కుకీల దాడి.. ఇద్దరు సిబ్బంది మృతి
- కూసుమంచిలో రైల్వే లైన్ సర్వేను అడ్డుకున్న రైతులు
- గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక వైద్య సేవలు : వివేక్ వెంకటస్వామి
- తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ : రాజగోపాల్ రెడ్డి
- కాంగ్రెస్లో చేరిన ఎడవల్లి కృష్ణ
- మఠంపల్లిలో ఎడ్ల బండలాగు పోటీలు షురూ..
- భద్రాచలం ట్రైబల్ బీఎడ్ కాలేజీ లెక్చరర్లకు డెమో క్లాసులు
- గంజాయి రవాణా చేస్తే చర్యలు : ఎస్పీ చందనా దీప్తి
- హైదరాబాద్ లో లైట్ బీర్ల కొరత.. ఎక్కడ అడిగినా నో స్టాక్ అంటున్న సిబ్బంది
- కార్మికుల ద్రోహి బీఆర్ఎస్..దళితుల ద్రోహి బీజేపీ: గడ్డం వంశీ కృష్ణ
Most Read News
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- మీ ఫోన్ను ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందా..? ఈ కోడ్ డయల్ చేసి హిస్టరీ తెలుసుకోండి
- Allu Aravind: లగ్జరీ కారు కొన్న అల్లు అరవింద్..ధర ఎంతంటే?