కూసుమంచి, వెలుగు : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో రైల్వేలైన్ మార్కింగ్ కోసం శుక్రవారం సర్వే చేస్తున్న అధికారులను స్థానిక రైతులు అడ్డుకుని ఆందోళన చేపట్టారు. తమ భూముల్లో నుంచి రైల్వే లైన్ వద్దంటూ మంత్రి పొంగులేటికి, ఎంపీ నామా నాగేశ్వరరావుకు వినతిపత్రాలు అందజేశారు. ఆందోళన చేపట్టినవారిలో రైతులు చింతలపూడి శ్రీనివాసరావు, బెల్లం రామారావు, చింతలపూడి రామారావు, బెల్లం జెగన్, గద్దల వెంకటేశ్వర్లు, ఇంటూరి వెంకటేశ్వర్లు, బెల్లం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
కూసుమంచిలో రైల్వే లైన్ సర్వేను అడ్డుకున్న రైతులు
- ఖమ్మం
- April 27, 2024
లేటెస్ట్
- మహిళలను, విద్యార్ధులను కాంగ్రెస్ గోల్ మాల్ చేసింది : కేసీఆర్
- ఏపీలో మరో ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ బదిలీవేటు
- 24 గంటలుగా కరెంట్ లేదు: చందానగర్ సబ్స్టేషన్ ముందు స్థానికుల ఆందోళన
- SRH vs LSG: పొట్టు పొట్టు కొట్టిన సన్రైజర్స్ ఓపెనర్లు.. 10 ఓవర్లలోపే మ్యాచ్ ఫినిష్
- తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చిండు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- Turbo Release Date: టర్బో కొత్త రిలీజ్ డేట్..నెల ముందుగానే థియేటర్స్కి రెడీ అంటున్న మెగాస్టార్
- మధురానగర్లో సాఫ్ట్వేర్ ఫ్యాకల్టీ దారుణ హత్య
- మళ్లీ మోదీనే ప్రధానిని చేద్దాం : ఎమ్మెల్యే రాజాసింగ్
- రిజిస్ట్రేషన్ తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్లే ఇస్తాం.. సీఎం జగన్
- Geethanjali Malli Vachindi OTT Official: ఓటీటీకి వచ్చేసిన గీతాంజలి మళ్ళీ వచ్చింది..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Most Read News
- బేగంపేట నాలాలో కొట్టుకొచ్చిన డెడ్బాడీలు
- Good Health : మీకు గ్యాస్ ప్రాబ్లమ్ ఉందా.. కారణాలు ఇవే.. లక్షణాలు ఇలా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
- ఆర్బీఐ ఆంక్షలు: PhonePe, Google Pay లావాదేవీలపై లిమిట్..!
- బీ అలర్ట్ : రోజూ బీరు తాగుతున్నారా.. అయితే ఈ ఐదు రోగాలు వచ్చి చస్తారు..!
- చికెన్ షవర్మా తిని 19 ఏళ్ల యువకుడు మృతి
- బెంగళూరులోనూ మొదలైందా : మెట్రోలో యంగ్ కపుల్ రొమాంటిక్ సీన్స్
- Ranveer, Deepika: విడాకుల బాటలో మరో బాలీవుడ్ జంట.. క్లారిటీ వచ్చేసింది!
- తెలంగాణలో మూడు రోజులు వైన్స్ బంద్
- SRH vs LSG: కట్టడిచేసిన సన్రైజర్స్ బౌలర్లు.. ఇక బ్యాటర్లపైనే భారం
- SRH vs LSG: పొట్టు పొట్టు కొట్టిన సన్రైజర్స్ ఓపెనర్లు.. 10 ఓవర్లలోపే మ్యాచ్ ఫినిష్