ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఇవాళ సీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం జగన్ 9.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం వెళ్తారు. అక్కడి నుంచి11:00 గంటలకు కడప విమానాశ్రయం చేరకుని 11:30 గంటల నుండి 11: 45 వరకు కడప నగరంలోని ప్రఖ్యాత పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. 12:15 గంటలకు కడప నుండి పులివెందులకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వెళ్లి అక్కడ సీఎస్ఐ చర్చిలో ప్రార్థన చేయనున్నారు.అనంతరం అక్కడి నుంచి 1:30 గంటలకు ఇడుపులపాయకు వెళ్లి అయి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి సాయంత్రం 4:30 వరకు ఇడుపులపాయలో గడపనున్నారు.తర్వాత 4:30 గంటలకు కడప విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానం ద్వారా విజయవాడ వెళ్లనున్నారు.జగన్ టూర్ కు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హరికిరణ్ పర్యవేక్షిస్తున్నారు. .
ఇవాళ కడప జిల్లాలో జగన్ పర్యటన
- ఆంధ్రప్రదేశ్
- May 29, 2019
లేటెస్ట్
- ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య .. 3 నెలల తర్వాత లొంగిపోయిన నిందితుడు
- Atal Setu: ముంబై అటల్ సేతుపై రష్మిక ప్రశంసలు.. స్పందించిన ప్రధాని మోదీ
- శ్వేత విప్లవం.. హరిత విప్లవం
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Prabhas, Payal: ప్రభాస్ హింట్ ఇచ్చింది.. పాయల్ గురించి కాదు కదా..?
- బిగ్ ట్విస్ట్ : ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసింది పోలీసులా..! టీడీపీ వాళ్లు కాదా..?
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- పర్మిషన్ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చర్యలు
- సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు