స్వాతంత్ర్య దినోత్సవం, రాఖీ పండుగ ఒకేసారి రావడంతో.. ఓ అమర జవాన్ కుటుంబానికి ప్రాధాన్యత సంతరించుకుంది. నిర్మల్ జిల్లాకి చెందిన నాగన్న-లక్ష్మీ దంపతుల కొడుకు కేశవ్ 2001లో ఆర్మీలో జాయిన్ అయ్యాడు. 2007లో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతని జ్ఞాపకంగా వ్యవసాయ బావి దగ్గర విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు కుటుంబ సభ్యులు. ప్రతి రాఖీ పౌర్ణమికి.. కేశవ్ విగ్రహానికి రాఖీలు కట్టి తమ ప్రేమను చాటుకుంటున్నారు. అంతే కాదు జనవరి 26, ఆగస్టు 15న నివాళులర్పిస్తారు. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం, రాఖీ పౌర్ణమి ఒకే సారి రావడంతో.. కేశవ్ కు రాఖీ కట్టి, ఘనంగా నివాళులర్పించారు.
నిర్మల్: అమర్ జవాన్ విగ్రహానికి రాఖీతో నివాళి
- తెలంగాణం
- August 15, 2019
లేటెస్ట్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా
- Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- టూర్లకు పోతున్న లీడర్లు
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- యాదాద్రి పవర్ ప్లాంట్ ఫస్ట్ ఫేజ్ షురూ