మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందారం గ్రామంలో టీఆర్ఎస్ కు చెందిన నేతలు డబ్బులు పంచుతుండగా..కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మద్య వాగ్వాదం జరిగింది. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై విజేందర్ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పలువురిపై చేయి చేసుకున్నారు. వివాదం ఇరువర్గాల వివాదం ఘర్షణకు దారి తీసింది. రెండు పార్టీల కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు కాంగ్రెస్ నాయకులను తెల్ల వారుజామున అరెస్ట్ చేసి, ఉదయం 8 గంటలకు విడుదల చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. డబ్బులు పంచుతున్న అధికార పార్టీ కార్యకర్తలను వదిలేసి తమను పోలీసులు పట్టుకోవడమేంటని నిరసన వ్యక్తం చేశారు.
అధికార పార్టీ డబ్బు పంపిణీ : కొట్టుకున్న TRS, కాంగ్రెస్ కార్యకర్తలు
- తెలంగాణం
- May 10, 2019
లేటెస్ట్
- రాహుల్ ఏమన్నా ప్రధాని అభ్యర్థా? : స్మృతి
- లైవ్ అప్ డేట్స్: లోక్సభ పోలింగ్
- చివరిరోజు ప్రలోభపర్వం.. పలు నియోజకవర్గాల్లో ఓటుకు రూ.200 నుంచి రూ.500 దాకా పంపిణీ
- రండి.. ఓటేద్దాం..నేడే పోలింగ్
- ఓటు వేయండి.. ఫ్రీ ట్రీట్ మెంట్ పొందండి
- నాలుగో విడతలో 96 సీట్లకు..ఇయ్యాల 10 రాష్ట్రాలు, యూటీల్లో పోలింగ్
- ఇండియా కూటమి గెలిస్తే.. దేశమంతటా 24X7 కరెంట్
- తెలంగాణలో ప్రారంభమైన పోలింగ్
- నేడు అన్ని షిఫ్టులకు హాలిడే.. కంపెనీల మేనేజ్మెంట్లకు కార్మిక శాఖ ఆదేశం
- ఎన్నికల సిబ్బందికి ఇచ్చిన ఈసీ ఫుడ్ మెనూ ఇదే
Most Read News
- హైదరాబాద్లో కొత్త స్విఫ్ట్
- నిప్పులు కక్కిన సూరీడు..భూమిని తాకిన భారీ సౌర తుఫాన్
- కేజ్రీవాల్ 10 గ్యారంటీలు.. దేశవ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం
- ఖమ్మంలో బోల్తా పడ్డ కారు.. కోటి రూపాయలు సీజ్
- ముంభై హైకోర్టు సంచలన తీర్పు: ఫేక్ సర్టిఫికేట్తో చదివితేనేం.. అసలే ఇండియాలో డాక్టర్ల కొరత
- Pavitra Jayaram: బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం.. కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి మృతి
- ప్రతి వీధిలోనూ రామభక్తులే!: అసదుద్దీన్ ఒవైసీకి నవనీత్ రాణా కౌంటర్
- ఎండు కారంతో బీపీ, క్యాన్సర్, గుండెపోటుకు చెక్ పెట్టొచ్చట.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
- హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ను అమ్మేందుకు ఎల్ అండ్ టీ యోచిస్తోంది..కారణమేంటో తెలుసా?
- కొచ్చి టస్కర్స్ మా పైసలియ్యలే.. : శ్రీశాంత్