స్పీకర్ ను కలిసిన టీఆర్ఎస్ ఎంపీలు

స్పీకర్ ను కలిసిన టీఆర్ఎస్ ఎంపీలు

లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాను కలిశారు టీఆర్ఎస్ ఎంపీలు. సభలో రాష్ట్ర సమస్యలు ప్రస్తావిస్తున్నప్పుడు కొందరు సభ్యులు గందరగోళం సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేశారు. రాష్ట్రంపై ప్రతిపక్ష ఎంపీలు మాట్లాడిన అంశాలను రికార్డుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ప్రస్తావించేందుకు అసెంబ్లీలు ఉన్నాయని స్పష్టం చేశారు.