మెహిదీపట్నం,వెలుగు: చిలుకూరు బాలాజీ టెంపుల్కు వెళ్లే భక్తుల కోసం మెహిదీపట్నం రైతు బజార్ బస్టాప్ నుంచి డైలీ 2 వజ్ర మినీ ఏసీ బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ సూర్యనారాయణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని ఉగాది పండుగ సందర్భంగా ఏప్రిల్ 2 నుంచి ఈ సర్వీసులు ప్రారంభమవుతాయన్నారు. వజ్ర మినీ ఏసీ బస్సులు డైలీ ఉదయం 6.05 గంటలకు రైతు బజార్ నుంచి మొదలై.. 30 నిమిషాల్లో చిలుకూరు బాలాజీ టెంపుల్ కు చేరుకుంటాయన్నారు. ప్రతి 30 నిమిషాలకు ఓ సర్వీస్ చొప్పున రెండు బస్సులు మొత్తం 24 ట్రిప్పులు తిరుగుతాయన్నారు. చార్జి రూ.60 ఉంటుందన్నారు. వీకెండ్ లో ప్యాసింజర్లు ఎక్కువగా ఉంటే అదనపు ట్రిప్పులను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
చిలుకూరు బాలాజీ టెంపుల్కు వజ్ర బస్సులు
- హైదరాబాద్
- March 31, 2022
మరిన్ని వార్తలు
-
కిర్గిస్థాన్లో విదేశీ విద్యార్థులపై దాడులు.. బయటకు రావొద్దని విదేశాంగ శాఖ హెచ్చరికలు
-
పల్నాడుకు మహిళా ఎస్పీ.. ఎవరీ మల్లికా గార్గ్.. స్పెషాలిటీ ఏంటి..
-
300 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి.. కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన భక్తుడు
-
మీరే పెద్ద స్మగ్లర్లు.. అటవీ ఆఫీసర్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఫైర్
లేటెస్ట్
- కిర్గిస్థాన్లో విదేశీ విద్యార్థులపై దాడులు.. బయటకు రావొద్దని విదేశాంగ శాఖ హెచ్చరికలు
- పల్నాడుకు మహిళా ఎస్పీ.. ఎవరీ మల్లికా గార్గ్.. స్పెషాలిటీ ఏంటి..
- 300 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి.. కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన భక్తుడు
- మీరే పెద్ద స్మగ్లర్లు.. అటవీ ఆఫీసర్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఫైర్
- జూన్ 8న చేప ప్రసాదం..సిద్దమవుతున్న బత్తిని ఫ్యామిలీ
- రాజీవ్ బతికుంటే రామాలయం ఎప్పుడో పూర్తయ్యేది:ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
- LCU Short Film: లోకేష్ కనగరాజ్ సినిమా ప్రపంచంపై..రాబోతున్న షార్ట్ ఫిల్మ్ టైటిల్ ఇదే!
- IPL 2024: తిట్టడమే కాదు.. కొట్టాడు: లక్నో మద్దతుదారుడిపై ముంబై అభిమాని దాడి
- ఎకరం జాగా కోసం తల్లిని, ఇద్దరు కూతుళ్లను చంపిండు
- కేయూ వైస్ ఛాన్సలర్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశం
Most Read News
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- గుడ్న్యూస్: గాల్లో తిరగనున్న హైదరాబాద్ జనాలు