న్యూఢిల్లీ: ఎట్టకేలకు ట్విట్టర్ దిగొచ్చింది. కొత్త ఐటీ రూల్స్ను అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మన దేశానికి చెందిన వినయ్ ప్రకాశ్ను రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్(ఆర్జీవో)గా నియమించింది. ఈమేరకు సంస్థ వెబ్సైట్లో వివరాలు వెల్లడించింది. ఈ–మెయిల్ ద్వారా వినియోగదారులు ఫిర్యాదులు పంపవచ్చని చెబుతూ ఐడీ వివరాలు వెల్లడించింది. కొన్ని రోజులుగా ట్విట్టర్కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఐటీ రూల్స్ అమలుపై వివాదం నడుస్తోంది. కొత్త ఐటీ రూల్స్ను కచ్చితంగా అమలుచేయాలని ఢిల్లీ హైకోర్టు ట్విట్టర్ను పలుమార్లు హెచ్చరించింది. ఇండియాకు చెందిన వారినే ఆఫీసర్లుగా నియమించాలని, ఇందుకు గడువు ఇచ్చింది. అయినా అమలుచేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. గతంలో ఆర్జీవోగా ధర్మేంద్ర చతూర్ను ట్విట్టర్ నియమించగా, ఆయన రాజీనామా చేయడంతో మరికొంత సమయం కావాలని కోరింది.
ఎట్టకేలకు దిగొచ్చిన ట్విట్టర్..
- దేశం
- July 12, 2021
లేటెస్ట్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- TS TET Halltickets 2024: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- ఏపీలో హింసపై ఈసీ సీరియస్... పల్నాడు, అనంతపురం ఎస్పీలపై వేటు
- మీ మసాలాలు వద్దు సామీ : దిగుమతులపై యూకే ఆంక్షలు
- జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించవద్దు : సీఎం రేవంత్ రెడ్డి
- లైంగిక వేధింపుల ఆరోపణలపై డీఎంహెచ్వో అరెస్టు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- ICFAI యూనివర్సిటీ యాసిడ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు