కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో లక్ష్మీదేవునిపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి కారు బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతులు మాచారెడ్డి మండలం ఎల్పుగొండ గ్రామానికి చెందిన ప్రవీణ్(25),రేణుక(24)గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
see more news
నా స్టైలే వేరు..మేం తలచుకుంటే అడ్రస్ లేకుండా చేస్తం
బడ్జెట్ లో శాఖల వారీగా కేటాయింపులు