పార్లమెంట్లో రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగాన్ని బహిష్కరించాలంటూ బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగానికి ఇచ్చే గౌరవానికి ఇదే నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సీఎం రాజ్యాంగాన్ని పదే పదే అవమానిస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఎంపీలను ఏ మాత్రం పట్టించుకోని ఆయన.. గవర్నర్, ప్రధాని, రాష్ట్రపతిని సైతం గౌరవించకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటలను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా చేసిన బీఆర్ఎస్.. తమకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం బీఆర్ఎస్ నేతలు రాజీనామా చేస్తామనడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ నేతలు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని.. ప్రజలే వారిని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
బీఆర్ఎస్ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధం: కిషన్ రెడ్డి
- దేశం
- January 31, 2023
లేటెస్ట్
- వానొస్తే సిరిసిల్ల..మునుగుడే
- ఇకపై వెహికల్స్అన్నీ టీజీతోనే రిజిస్ట్రేషన్ గెజిట్ విడుదల చేసిన కేంద్రం
- గవర్నమెంట్జూనియర్ కాలేజీలు గాడిన పడేదెన్నడో..!
- చెరువులను చెరపట్టారు
- మే నెలాఖరులో తెలంగాణకు ప్రభాకర్ రావు!
- కేజ్రీవాల్ కు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు
- జూన్ 3న మూడు సెషన్లలో లాసెట్
- త్వరలో టీచర్లకు ప్రమోషన్లు, బదిలీలు
- ఆదిలాబాద్లో ఎవరు గెలిచినా చరిత్రే..సక్కు, సుగుణకు ఫస్ట్ టైం.. బీజేపీకి హ్యాట్రిక్ చాన్స్
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?