న్యాయవాదులకు.. రక్షణ చట్టం ఉండాల్సిందే అన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్. వామనరావు దంపతుల హత్యపై సీబీఐ విచారణ చేయకుంటే.. ఈ కేసులో ఆధారాల్లేకుండా చేసి కొట్టేసే అవకాశం వుందన్నారు. ఉద్యమంలో కీలకంగా పనిచేసిన న్యాయవాదులకు రక్షణ లేదని.. పార్లమెంట్ లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తానన్నారు ఉత్తమ్. వామనరావు, ఆయన తండ్రి అధికార పార్టీ నేతల పేర్లు చెప్పినా.. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. ఇందిరాపార్క్ దగ్గర న్యాయవాదుల ఆందోళనకు హాజరైన ఉత్తమ్.. లాయర్లకు తమ పార్టీ నుంచి పూర్తి మద్దతు ఉంటుందన్నారు.
న్యాయవాదులకు రక్షణ చట్టం ఉండాల్సిందే
- హైదరాబాద్
- March 10, 2021
లేటెస్ట్
- యూనివర్సల్ ఆడియెన్స్కు నచ్చే కంటెంట్..సిద్ధార్థ్ @40
- మంగళం శ్రీను..మాలీవుడ్ ఎంట్రీ
- పాండ్యాపై మ్యాచ్ సస్పెన్షన్
- లోయలో పడ్డ ట్రక్కు.. పాక్లో 14 మంది మృతి
- 25న న్యూయార్క్కు ఇండియా ప్లేయర్లు
- మరిన్ని సెక్టార్లలో ఈజీ కానున్న..ఎఫ్డీఐ రూల్స్
- ఫైనల్లో సాత్విక్ చిరాగ్
- ఇవాళ ఉప్పల్లో పంజాబ్తో సన్ రైజర్స్ ఢీ
- రాయల్టీ పేమెంట్ పెంచమన్న నెస్లే ఇండియా
- సీనియర్ బ్యాంకర్ నారాయణ వఘల్ కన్నుమూత
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు