ఉమ్మడి రాష్ట్రంలో కంటే నీళ్ల వాటాలో.. తెలంగాణకు ఇప్పుడే ఎక్కువ అన్యాయం జరుగుతోందన్నారు మాజీ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏపీ ప్రభుత్వం నీటిని దోచుకుపోతున్నా.. తెలంగాణ సర్కార్ పట్టించుకోలేదన్నారు. పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు అధికారికంగానే మొదలయ్యాయన్నారు ఉత్తమ్. అయినా కేసీఆర్ ప్రభుత్వం చూస్తూ సైలెంటుగా ఉందన్నారు. తెలంగాణకు గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లు కూడా ఏపీ తీసుకెళ్తోందన్నారు. సాగర్ కింద ఉన్న లక్షల ఆయకట్టు ఏడారిగా మారే ప్రమాదం ఉందన్నారు ఉత్తమ్. ప్రాజెక్టుల్లో వృథా ఖర్చు ఎక్కువవుతోందన్నారు. తెలంగాణ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసిందన్నారు.
సాగర్ ఆయకట్టు ఏడారిగా మారే ప్రమాదం
- తెలంగాణం
- July 6, 2021
లేటెస్ట్
- ఓటేస్తే మెట్రోలో 10, రెస్టారెంట్లలో 20 పర్సెంట్ డిస్కౌంట్
- ఎలక్షన్ డే అంటే హాలిడే కాదు: ఈసీ
- భార్య, కొడుకు నన్ను టార్చర్ చేసి, ఇంట్లోంచి వెళ్లగొట్టిన్రు
- షూరిటీలతో బయటికొచ్చినోళ్లు గ్యారంటీలిస్తే నమ్మాలా?
- యూపీలో బీజేపీకి ఒక్క సీటే : రాహుల్ గాంధీ
- నిషాద్కు సిల్వర్
- అర్జున్ ఐదో గేమ్ డ్రా
- గురుకులాలకు పూర్వవైభవం తీసుకురావాలె : విజయ్ కుమార్
- సాత్విక్–చిరాగ్కు థాయ్లాండ్ టైటిల్
- 40% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలి
Most Read News
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలక అప్డేట్
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు