వెహికిల్స్ సేల్స్ భారీగా పెరిగాయి

వెహికిల్స్ సేల్స్ భారీగా పెరిగాయి

గతేడాదితో  పోలిస్తే ప్యాసింజర్ వెహికిల్స్ కొనుగోలు భారీగా పెరిగింది. ప్యాసింజర్ వెహికిల్స్ 26.45శాతం వృద్ధి నమోదు చేసినట్లు ఇండియన్  ఆటోమొబైల్ మానుఫ్యాక్చర్స్ ప్రకటించింది. టూవీలర్స్ సేల్స్ కూడా11.64శాతం పెరిగాయి. త్రీ వీలర్స్  కొనుగోళ్లు భారీగా తగ్గాయి. గతేడాదితో  పోలిస్తే కొనుగోళ్లు దాదాపు 72శాతం తగ్గాయి.