వెలుగు ఎక్స్‌క్లుసివ్

18 ఏళ్ల తర్వాత తలకాయ నుంచి బుల్లెట్ తీశారు

ఓ వ్యక్తికి 18 ఏళ్ల క్రితం తలలో ఇరుక్కున్న బుల్లెట్ ను తీశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తిని బతికించారు డాక్టర్లు. ఇన్నాళ్లు బతుకుపై ఆశలు వద

Read More

క్షుద్రపూజలు, గుప్త నిధుల పేరుతో..15 మందిని చంపేసిండు!

నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం.. ఆలస్యంగా వెలుగులోకి ఐదేండ్లుగా కొనసాగుతున్న హత్యలు తన భర్త మిస్సింగ్‌‌పై నవంబర్‌‌‌&zwn

Read More

మహిళలకు ఇబ్బంది లేకుండా చూస్తం..రద్దీకి అనుగుణంగా సర్వీసులు పెంచుతం : సజ్జనార్

హైదరాబాద్, వెలుగు :  మహిళలకు ఫ్రీ బస్ జర్నీ పేరిట కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన మహాలక్ష్మి స్కీమ్​కు మంచి స్పందన వస్తున్నదని ఆర్టీసీ ఎండీ సజ్జనార

Read More

మెగా డీఎస్సీపై అభ్యర్థుల భారీ ఆశలు

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొలి కేబినెట్ సమావేశంలోనే మెగా డీఎస్​స్సీకి ఆమోదం తెలుపుతామని, 2024 ఏప్రిల్, డిసెంబర్​లో  టీచర్ పోస్టులకు నోటి

Read More

మహిళలను మసీదుల్లోకి రానివ్వండి : హైకోర్టు

 వారి రాజ్యాంగ హక్కులను కాలరాయొద్దు: హైకోర్టు     షియా మహిళలను ప్రార్థనా మందిరాలకు అనుమతించాలని ఆదేశం హైదరాబాద్, వెలుగు

Read More

స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ డిసెంబర్ 13న నామినేషన్ల స్వీకరణ.. ఎల్లుండి ఎన్నిక

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది. అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 13న

Read More

మధిరలో ఇందిరా డెయిరీ ప్రాజెక్టుకు శ్రీకారం : భట్టి విక్రమార్క

మధిర, వెలుగు : మధిరలో ఇందిరా డెయిరీ  ప్రాజెక్టుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్రీకారం చుట్టారు. ఈ విషయమై సోమవారం తన క్యాంపు కార్యాలయంలో డీఆర్

Read More

ఎంపీ సీటుపై జానారెడ్డి కన్ను .. భువనగిరిలో పోటీ చేయనున్న యువనేతలు!

అసెంబ్లీ ఎన్నికల కు ముందే క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ నేత జానారెడ్డి ఇప్పటికే రేవంత్​ రెడ్డితో డిస్కషన్​ నల్గొండ, వెలుగు : నల్గొండ, భువనగిరి ప

Read More

ఫైర్ యాక్సిడెంట్ బాధ్యులపై..ఏం చర్యలు తీసుకున్నరు? : హైకోర్టు

    నాంపల్లి బజార్​ఘాట్ అగ్ని ప్రమాదం కేసులో ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు హైదరాబాద్, వెలుగు :  నాంపల్లి బజార్​ఘాట్ అగ్న

Read More

మెడిసిన్స్ కొరత రాకుండా చూసుకోండి : దామోదర రాజనర్సింహ్మా

    హెల్త్ ఆఫీసర్లకు మంత్రి దామోదర ఆదేశం హైదరాబాద్, వెలుగు :  ప్రభుత్వ దవాఖాన్లలో మెడిసిన్స్ కొనుగోలు అంశంపై హెల్త్ మినిస్

Read More

మిర్చి పంట దెబ్బతినడంతో రైతు ఆత్మహత్య.. మహబూబాబాద్‌‌ జిల్లాలో ఘటన

నర్సింహులపేట, వెలుగు : వరుసగా రెండు సీజన్లలో పంట నష్టం జరగడం, పెట్టుబడి కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో మనస్తాపం చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

Read More

సగం కూడా కొనలే .. జనగామ జిల్లాలో అంతంతమాత్రంగా వడ్ల కొనుగోళ్లు

టార్గెట్‌‌‌‌‌‌‌‌ 2.30 లక్షల టన్నులు.. కొన్నది 67,529 టన్నులే.. వాతావరణ మార్పులు, ధర కారణంగా సెంటర్లకు రాన

Read More

గద్వాల సర్కార్ దవాఖానలో సౌలతుల్లేవ్

సిబ్బంది ఇష్టారాజ్యంతో తిప్పలు పడుతున్న పేషెంట్లు గద్వాల, వెలుగు : సర్కార్  దవాఖానలో సౌలతులు లేకపోవడంతో హాస్పిటల్ కి వచ్చే పేషెంట్లు తిప్

Read More