వెలుగు ఓపెన్ పేజ్

పేదరికాన్ని ప్రణాళికలూ తగ్గించలేకపోతున్నాయి

అధిక సంఖ్యలో మహిళలను శ్రామిక శక్తిగా రూపొందించే ఆవశ్యకతను ప్రస్తుత ప్రభుత్వాలు గుర్తించాయి. వీరికి ఆర్థిక భాగస్వామ్యం కల్పించడంలో ఎదురవుతున్న ఆటంకాలను

Read More

ఏ తీరానికి ఈ సంధి కాలం ?

పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో అస్తిత్వ రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నయి. లోక్​సభ ఎన్నికలను వేదికగా చేసుకుని ఆ పార్టీలు పాగా వేసే ప్రయత్నం ఒకటైత

Read More

దక్షిణాన కమల వికాసం ఎంత?

పదేండ్లు కేంద్రంలో వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి.. మూడోసారి గెలుపే లక్ష్యంగా ‘వికసిత్​ భారత్’ ప్రచార

Read More

బీఆర్ఎస్​ జాబితాలో అనామకులే ఎక్కువ!

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్​ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు చూస్తుంటే ఆ పార్టీ ప్రతిష్ఠ ఎంత పడిపోయిందో అర్థమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల

Read More

భారత్ జోడో న్యాయ్ యాత్రలో .. ఎందుకు పాల్గొన్నానంటే..

 నేను 1970లలో మార్క్సిస్ట్‌‌గా నా సామాజిక, రాజకీయ  క్రియాశీలతను ప్రారంభించాను. ఆ తరువాత 1980లలో అంబేద్కరిజం వైపు మళ్లాను. నా జీవిత

Read More

మంత్రుల ఆదాయ పన్ను ప్రభుత్వమే భరించడం రాజ్యాంగ విరుద్ధం

ఆదాయపు పన్నులోనికి రాని రకరకాల అలవెన్సులు ఇస్తూ, జీతభత్యాలపై కట్టవలసిన ఆదాయపు పన్ను కూడా కేబినెట్​ హోదా ఉన్నవారికి ప్రభుత్వమే చెల్లిస్తోంది. భారత రాజ్

Read More

విస్తరిస్తున్న తెలంగాణ నాటక రంగం !

1900 సంవత్సరాల ప్రాంతంలో తెలుగు గ్రామీణ ప్రాంతాలలో జానపద గ్రామీణ వృత్తి కళారూపాల ప్రదర్శనలు జరుగుతున్న కాలంలోనే  నాటకం ప్రజల అందరి మన్ననలు పొందిం

Read More

ఎన్నికల బాండ్లా? అవినీతి బాండ్లా?

 ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు తీర్పు దేశ పాలకులకి, బడా పెట్టుబడిదారులకు మధ్య బంధాన్ని బయటపెట్టింది.  ప్రజాస్వామ్య పాలన పోయి, పెట్టుబడిదారు

Read More

‘ఆప్మెల్’ సింగరేణిదే

 విజయవాడలో ఉన్న (ఆంధ్రప్రదేశ్ హెవీ మిషినరీ  అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్) 'ఆప్మెల్ '  తెలంగాణది, సింగరేణిది.  గత బీఆర్ఎస్ &nbs

Read More

ఆసక్తికరంగా మారుతున్న.. మూడు పార్టీల పోరాటం

 దేశవ్యాప్తంగా జరిగే ప్రతి సార్వత్రిక ఎన్నికల్లోనూ పలు రాష్ట్రాలు క్లిష్టమైన రాష్ట్రాలుగా మారతాయి. 2019లో  పశ్చిమ బెంగాల్ క్లిష్టమైన రాష్ట్ర

Read More

సోషల్ ఇంజినీరింగ్.. రాజకీయాలు ఇకపై చెల్లవు

 యాదవ కురుమ రాజ్యాధికార ఐక్యవేదిక ఆధ్వర్యంలో 'మేమెంతో మాకంత' అనే ఎజెండాపై  రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాద్​లో జరిగింది. పలు సంఘాల నాయ

Read More

సంక్షోభంలో జీరో ఫుడ్‌‌‌‌ చిన్నారులు!

భారతదేశంలో 6.7 మిలియన్ల చిన్నారులు కడు పేదరికంతో పాటు పలు ఇతర కారణాలతో  ఏమీ తినకుండా ఆకలితోనే నిద్రిస్తున్నారనే వార్త మనల్ని కలచివేస్తున్నది. ప్ర

Read More

రోగులకు ఉండే హక్కులు ఏమిటి?

దవాఖానాలపైనా ప్రజలు రోజురోజుకూ నమ్మకం కోల్పోతున్నారు. కారణం వైద్యులు వ్యాపారస్తులుగా మారిపోవటం, వైద్యాన్ని వ్యాపారంగా మార్చివేయటం. ప్రజలకు మెరుగైన ఆరో

Read More