
వెలుగు ఓపెన్ పేజ్
ఏజెన్సీ భూ సమస్యలు తీర్చేదెవరు?..ధరణితో అవస్థలు
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పాలక, ప్రతిపక్ష పార్టీలు ధరణి వేదికగా కీలక ప్రకటనలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో
Read Moreకొత్త మలుపుల ‘లోగుట్టు’ !..కాంగ్రెస్ బీఆర్ఎస్ డిన్ఏ ఒక్కటే!
తెలుగు (ఆంధ్రా, కేసీఆర్) మీడియాకు ఎప్పుడూ బీజేపీ అంటే కోపం. మరీ ముఖ్యంగా ఆంధ్రా పెట్టుబడిదారుల చేతుల్లోని ఈ వర్గం హైదరాబాద్లో తమ అక్రమ వ్యాపారా
Read Moreఫీజుల నియంత్రణ ఏది?..ఇష్టారాజ్యంగా ఫీజుల పెంపు..
రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు వేలు, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. పుస్తకాలు, యూనిఫామ్ పేరిట భారీగా
Read Moreఅవినీతిపై దర్యాప్తు జరగాలె..నిర్దోషులని తేల్చుకుంటే మంచిది
ప్రపంచం నివ్వెర పోయే స్థాయిలో పరిపాలన చేస్తానని మాట ఇచ్చి అధికారానికి వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ప్రజల నుంచి వస్తున్న విమర్శలు, &
Read Moreరుణం మాఫీ కాలే.. పరిహారం రాలె
ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఆనవాయితీకి భిన్నంగా ప్రభుత్వం ఆడంబరంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నది. ప్రకటనల కోసం వం
Read Moreమహిళల ఆకాంక్షలు నెరవేరేదెప్పుడు...మహిళల హక్కుల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వలేదు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్13న మహిళా సంక్షేమ దివాస్గా ప్రభుత్వం ప్రకటించి సంబరాలకు సిద్ధమైంది. మహిళల సంక్షేమం సామాజిక, ఆర
Read Moreఅద్దె భవనాల్లో అవస్థలు
రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లలో సరైన వసతులు లేక భోజన వ్యవస్థ సరిగా లేక గ్రామీణ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. సర్కారు ఆధ్వర్యంలోని హాస్టళ్లు
Read Moreనెలల తరబడి మంజూరు కాని బిల్లులు
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇప్పటికే సకాలంలో వేతనాలు అందక ఇబ్బందులు పడుతుండగా, సప్లిమెంటరీ బిల్లుల చెల్లింపులోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. ఉద్యోగుల
Read Moreనకిలీ విత్తనాలను అరికట్టాలి
వ్య వసాయం అభివృద్ధి చెందాలన్నా, రైతు దిగుబడి పెరిగి ఆదాయం ఆర్జించాలన్నా సాగులో విత్తనాలే కీలకం. విత్తనం మంచిదైతే పంట చేతికందితే అన్నదాతకు అదే సం
Read Moreసామాజిక న్యాయం జరగాలంటే..బీసీ డిక్లరేషన్ అమలు కావాలి
తెలంగాణ వచ్చిన తర్వాత కొన్నేండ్లుగా రాష్ట్రంలో ఉన్న బీసీ కులాలు, ఎంబీసీలు, సంచార జాతుల వారు అత్యంత అలజడికి గురవుతున్నారు. తమ అస్తిత్వ పోరాటాలను కూడా ప
Read More‘వార్ధా’ బ్యారేజీ ఎవరి కోసం!
ప్రాణహిత- చేవెళ్ల స్థానంలో తుమ్మిడిహెట్టికి ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన ‘వార్ధా’ బ్యారేజీ నిర్మాణానికి అనుమతి కోరుతూ తెలంగాణ సర్కారు కేం
Read Moreరాష్ట్ర సర్కారు బీసీ గణన చేయాలి
బీ సీ కుల గణన పాలకులకు కొరకరాని కొయ్యగా మారబోతోంది. అటు కేంద్ర ప్రభుత్వాన్నే కాదు, ఇటు రాష్ట్ర సర్కారుకూ చెమటలు పట్టించనుంది. ఎందుకంటే.. గత రెండేళ్ళుగ
Read Moreప్రజలే నిర్ణేతలు..మరో అరు నెలల్లో ఎన్నికలు
ఇవాళ నా దగ్గర బంగళాలున్నాయి, ఆస్తులున్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, భవంతీ ఉంది, బండ్లున్నాయి... నీ దగ్గిరేముంది..?’ అని
Read More