ఇవ్వాలా(మార్చి1న) వేంపల్లి రైల్వే గేటు బంద్

ఇవ్వాలా(మార్చి1న) వేంపల్లి రైల్వే గేటు బంద్

కాగజ్ నగర్, వెలుగు : సిర్పూర్(టి)–కాగజ్ నగర్ మెయిన్ రోడ్​పై ఉన్న రైల్వే గేటును 12 గంటలపాటు క్లోజ్​ చేస్తున్నట్లు కాగజ్ నగర్ రైల్వేస్టేషన్ అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్ రిపేర్ పనుల కోసం ఈ లెవెల్ క్రాసింగ్

శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు మూసి ఉంటుందని, ప్రజలు ప్రత్యామ్నాయ మార్గా లను చూసుకోవాలని సూచించారు.