తుమ్మిడి హెట్టి నుంచి గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లను రానీయకుండా కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ కట్టాడన్నారు మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం రీ డిజైనింగ్ తప్పు అని చెప్పారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో నీట మునిగిన పంటలను బీజేపీ నేతలతో కలిసి పరిశీలించారు వివేక్. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మూడేళ్లుగా కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో పంట నష్టం జరుగుతున్నా ప్రభుత్వం రైతులకు పరిహారం ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. ఎకరానికి 50 వేల రూపాయలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలి
- తెలంగాణం
- July 25, 2021
లేటెస్ట్
- Sudigadu 2: సుడిగాడు 2పై క్లారిటీ వచ్చేసింది.. అల్లరోడు పెద్ద సాహసమే చేస్తున్నాడుగా!
- కవితకు బిగ్ షాక్.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- Rajasekhar: ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ రాజశేఖర్ హీరోగా 60 కోట్ల సినిమా!..అందులో నిజమెంత?
- జూన్ 11 వరకు స్కూల్స్కు సమ్మర్ హాలీడేస్
- Kamal Haasan: తమిళ స్టార్ కమల్ హాసన్ ఇంట విషాదం
- తప్పులు పెద్దగా.. నిజాలు చిన్నగానా : రాందేవ్ పై యాడ్స్ పై సుప్రీంకోర్టు అసహనం
- తెలంగాణలో వారం రోజుల్లోనే పది ఫలితాలు.. డేట్ ఫిక్స్
- నిర్మాణంలో ఉండగానే కూలిపోయిన.. మానేరు వాగు బ్రిడ్జ్
- కరీంనగర్లో కన్ఫ్యూజన్ అవసరం లేదు.. కాంగ్రెస్ అభ్యర్థి ఆయనే: మంత్రి పొన్నం
- బీజేపీకి ఓటేస్తే దేశ సమగ్రతకే ప్రమాదకరం : మంత్రి పొన్నం
Most Read News
- బుల్లెట్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే
- Manchu Brothers: మంచు బ్రదర్స్ ఇన్స్టా పోస్ట్.. ఇద్దరూ ఒకేసారి!
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి.... ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి ....
- రొమ్ము తగ్గించే ఆపరేషన్లు: ఏటా 100 శాతం పెరుగుతున్నాయట..ఎందుకంటే
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- మాధవీలతకు హగ్.. ఏఎస్ఐ సస్పెండ్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయస్వామి ఫొటోను ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా...
- సలేశ్వరం జాతర మొదలైంది..శివ నామస్మరణతో మార్మోగిన నల్లమల