- పద్మారావు నగర్ లో మన బస్తీ-మన బడి పనులు ప్రారంభించిన మంత్రి తలసాని
సికింద్రాబాద్: మౌలిక వసతుల కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. సికింద్రాబాద్ బన్సీలాల్ పేట డివిజన్ లో 3.82 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. పద్మారావు నగర్ లోని ప్రభుత్వ పాఠశాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్లో సౌకర్యాలు, బోధన గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సర్కార్ స్కూళ్లను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
నిఖత్ జరీన్ కు అభినందనల వెల్లువ
ఆర్టికల్ 370 రద్దు చేసి రెండేళ్లయినా మార్పు లేదు
జ్ఞాన్వాపి మసీదు కేసు.. సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు
కెనడా పార్లమెంటులో కన్నడలో ఎంపీ ప్రసంగం