హుస్నాబాద్, వెలుగు: దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టిన ప్రధాని నరేంద్రమోదీని గద్దె దించాలని కాంగ్రెస్, జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఢిల్లీలో రైతులు చేపట్టిన దీక్షలకు సంఘీభావంగా సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మల్లెచెట్టు చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. ఈ నిరసనలో జేఏసీ కోఆర్డినేటర్ వీరన్న, కో కన్వీనర్ సంపత్, కొమురయ్య, మల్లేశం, చందు, రవీందర్ పాల్గొన్నారు.
దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టిండ్రు
- మెదక్
- February 20, 2024
లేటెస్ట్
- ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన
- ఇవాళ ఆసిఫాబాద్ లో రేవంత్ రెడ్డి జన జాతర
- చేవెళ్లలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం
- గోబెల్స్ ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు : హరీశ్ రావు
- వంశీకృష్ణను గెలిపిస్తే మరింత అభివృద్ధి : వివేక్ వెంకటస్వామి
- అధికారం పోయినా అహంకారం తగ్గలేదు : రఘునందన్ రావు
- గౌతోజిగూడెంలో ముగిసిన ఎన్ఎస్ఎస్ క్యాంప్
- ట్రేడింగ్ పేరిట రూ. 14 లక్షలు కొట్టేశారు
- డంప్ యార్డ్ పొగతో ఉక్కిరి బిక్కిరి..పలువురికి అస్వస్థత
- ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్పోర్టు అల్ మక్తోమ్
Most Read News
- ఇస్రోలో ఉద్యోగాలు, జీతం రూ.56వేలు..అప్లయ్ చేసుకోండిలా
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- కెప్టెన్గా మిచెల్ మార్ష్.. టీ20 వరల్డ్ కప్కు ఆస్ట్రేలియా టీమ్ ఇదే
- మీకు తెలుసా : మీ G mail బల్క్ మెసేజీలను ఇలా డిలీట్ చేసుకోండి..!
- Summer Season ఎనర్జిటిక్ ఫుడ్.. చద్దన్నం తినాల్సిందే...