కాంగ్రెస్‌ లో చేరిన ఇద్దరు బీఆర్‌‌ఎస్‌ కౌన్సిలర్లు

కాంగ్రెస్‌ లో చేరిన ఇద్దరు బీఆర్‌‌ఎస్‌ కౌన్సిలర్లు

బాన్సువాడ, వెలుగు:  బాన్సువాడలో బీఆర్‌‌ఎస్‌ నుంచి ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఏనుగు రవీందర్‌‌ రెడ్డి నివాసంలో రెండో వార్డు మున్సిపల్ మోతీలాల్‌, 14 వ వార్డు కౌన్సిలర్ నార్ల నందకిశోర్‌‌ గురువారం కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు.

 ఏనుగు రవీందర్‌‌ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.