రాష్ట్రపతి భవన్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికురాలికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో దాదాపు 125 మంది స్టాఫ్ ను అధికారులు క్వారంటైన్ చేసినట్టు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితమే ఆమెకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు సమాచారం. దీంతో సెక్రటరీ స్థాయి అధికారులు, వారి కుటుంబ సభ్యులందరినీ సెల్ఫ్ హోం క్వారంటైన్లో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కార్మికులను మాత్రం సెంట్రల్ ఢిల్లీలోని క్వారంటైన్ సెంటర్కు తరలించారు. అయితే.. పరీక్షల్లో వీరందరికీ నెగటివ్ రిపోర్టులు వచ్చాయి.
రాష్ట్రపతి భవన్లో కరోనా పాజిటివ్ కేసు
- దేశం
- April 21, 2020
లేటెస్ట్
- మూడ్రోజుల ముందే అండమాన్కు నైరుతి
- స్టేట్లో నంబర్వన్ భువనగిరి..పెరిగిన పోలింగ్తో ఎవరికి మేలు ?
- ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు సజీవదహనం
- ముంబైలో గాలి దుమారం..14కు చేరిన మృతుల సంఖ్య
- కాశీలో మోదీ నామినేషన్..వరుసగా మూడోసారి ఇక్కడి నుంచే లోక్ సభ బరిలో ప్రధాని
- మోదీ మళ్లీ ప్రధాని అయితే..దేశంలో ఎన్నికలే ఉండవు
- ముంబైలో గాలి వాన బీభత్సం
- మోడీ నామినేషన్ | రాహుల్ మ్యారేజ్ | లోక్ సభ ఎన్నికలు | మాధవి లత PS అసదుద్దీన్ | V6 టిన్మార్
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- ఇన్కమ్ ట్యాక్స్ ఆపీస్ లో అగ్నిప్రమాదం.. అధికారి మృతి
Most Read News
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- విద్యుత్శాఖ అలర్ట్