శివ్వంపేట, వెలుగు: జీరో బిల్లు రావడం లేదని శివ్వంపేట మండలం బిజిలీపూర్ గ్రామంలో శుక్రవారం కొందరు వినియోగదారులు ఆందోళన చేశారు. అర్హత ఉండి ప్రజాపాలనలో దరఖాస్తు చేసినప్పటికీ గ్రామంలో చాలామందికి జీరో బిల్లు రావడం లేదన్నారు. విద్యుత్సిబ్బంది బిల్లు కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ఆఫీసర్ల నిర్లక్ష్యంతో తమకు జీరో బిల్లు రావడంలేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం జరిగేలా చూడాలన్నారు.
జీరో బిల్లు రావడం లేదని ఆందోళన
- మెదక్
- April 6, 2024
లేటెస్ట్
- మధుయాష్కీకి త్రుటిలో తప్పిన ప్రమాదం
- జడేజా మ్యాజిక్ .. చెన్నై ఖాతాలో ఆరో విక్టరీ
- రూ.11.35 లక్షల విలువైన డైమండ్ ఇయర్స్ రింగ్స్ను .. 1,080 కే అందుకున్న లక్కీ ఫెలో
- దేశంలో హోమ్ లోన్లు జూమ్ .. రూ.10 లక్షల కోట్లు ఇచ్చిన బ్యాంకులు
- ఇవాళ నుంచే దోస్త్ రిజిస్ట్రేషన్లు
- పగలంతా భగభగ..సాయంత్రం గాలివాన
- బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి మాజీ ఎమ్మెల్యేలు దూరం!
- ఇండియా కూటమికి 57 సీట్లే : అమిత్ షా
- మెదక్ లో ఓసీ వర్సెస్ బీసీ
- రాహుల్ గాంధీ సభ సక్సెస్తో కాంగ్రెస్ లో జోష్
Most Read News
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..