ప్రేమిస్తున్నానంటూ మైనర్ బాలికకు పురుగుల మందు తాగించాడు ఓ యువకుడు. 48 గంటల తర్వాత.. బాధితురాలు హాస్పిటల్ లో ప్రాణాలు కోల్పోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఓగులాపూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. తంగళ్లపల్లిలో అమ్మమ్మ ఇంట్లో ఉంటున్న బండి రాజు… పక్కింట్లో ఉండే బాలికను కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధించాడు. సోమవారం అర్థరాత్రి బాలికను ఊరి బయటకు తీసుకెళ్లాడు. అమ్మాయికి పురుగుల మందు తాగించాడు. పరిస్థితి విషమంగా మారడంతో.. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడు. ఐతే.. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బాలిక మృతిచెందింది. తన బిడ్డ చావుకు కారణమైన రాజును పోలీసులు కఠినంగా శిక్షించాలంటున్నారు బాధితురాలి తల్లిదండ్రులు.
ప్రేమ పేరుతో మైనర్ కు పురుగుల మందు తాగించిన యువకుడు
- తెలంగాణం
- February 3, 2021
లేటెస్ట్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- TS TET Halltickets 2024: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- ఏపీలో హింసపై ఈసీ సీరియస్... పల్నాడు, అనంతపురం ఎస్పీలపై వేటు
- మీ మసాలాలు వద్దు సామీ : దిగుమతులపై యూకే ఆంక్షలు
- జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించవద్దు : సీఎం రేవంత్ రెడ్డి
- లైంగిక వేధింపుల ఆరోపణలపై డీఎంహెచ్వో అరెస్టు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- ICFAI యూనివర్సిటీ యాసిడ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు