పోలీసుల కాల్పుల్లో 13 మంది మావోయిస్టులు మృతి

పోలీసుల కాల్పుల్లో 13 మంది మావోయిస్టులు మృతి

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఎటపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది.  కూంబింగ్ లో మొత్తం 60 మంది పోలీసులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.