కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ కు దళిత బంధు, పింఛన్ దరఖాస్తులు వెల్లువెత్తాయి. హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాల్లోని పలువురు దళితబంధు పథకం రావడం లేదని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కు దరఖాస్తులు సమర్పించారు. ప్రజావాణిలో 176 దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించి, వేగంగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్లు శ్యామ్ ప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, ట్రైనీ కలెక్టర్లు నవీన్ నికోలస్, లెనిన్ వత్సల్ టోప్పో, జడ్పీ సీఈవో ప్రియాంక, కరీంనగర్ ఆర్డీవో ఆనంద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
దళితబంధు ఇస్తలేరని కలెక్టరేట్లో ఫిర్యాదు
- కరీంనగర్
- April 25, 2023
లేటెస్ట్
- 100 శాతం పోలింగ్ .. ఆదర్శంగా నిలిచిన తండా
- Rajinikanth Vettaiyan: తలైవా సినిమాపై కొత్త అప్డేట్..రజినీకాంత్ ఆ మూవీ సెట్లో చివరి రోజు..
- కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పై కేసు నమోదు
- అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత గట్టిగా పుంజుకుని పోరాడారు : కేటీఆర్
- Vetrimaaran-Suriya: వెట్రిమారన్ డబుల్ అప్డేట్స్..సూర్య వాడివాసల్ షూటింగ్కి ముహూర్తం ఫిక్స్!
- కాశీ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
- హెచ్డి రేవణ్ణకు ఊరట.. షరతులతో కూడిన బెయిల్
- ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ కు వచ్చి.. మహిళ మృతి
- కేరళలో ఐస్ క్రీం బాంబు పేలుడు
- ఏపీలో ఎక్కడా రీ పోలింగ్ అవసరం లేదు: సీఈవో ఎంకే మీనా
Most Read News
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- RCB vs DC: వరుసగా ఐదో విజయం.. ఢిల్లీని చిత్తు చేసిన బెంగుళూరు
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- వచ్చే సీజన్లో పత్తి పైనే ఫోకస్.. 70 లక్షల ఎకరాల్లో సాగుకు ప్లాన్
- బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు