కరోనా బారిన ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుల్స్

కరోనా బారిన ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుల్స్

తెలంగాణలో కరోనా కేసుల నమోదు సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి.  హైద‌రాబాద్ కూక‌ట్ ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ లో ని పోలీసులు కరోనా బారినపడ్డారు. ఎస్ఐతో పాటు ముగ్గురు కానిస్టేబుల్స్ కు క‌రోనా పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింది. దీంతో  కూక‌ట్ ప‌ల్లి పీఎస్ అధికారులు, సిబ్బంది ఆందోళ‌న చెందుతున్నారు. పోలీస్ స్టేషన్ కు సంబంధించిన  సిబ్బంది అంద‌రూ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు.

 

మరిన్ని వార్తల కోసం..

ఒమిక్రాన్ ను లైట్ తీసుకోవద్దు