భూ పట్టా అందుకున్న ఆనందం

 భూ పట్టా అందుకున్న ఆనందం

కామారెడ్డి, వెలుగు : ‘భూభారతి’తో సమస్యలు పరిష్కారమై సర్టిఫికెట్లు చేతిలోకి రావటంతో రైతులు ఆ పట్టాలను చూపిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. పైలట్​ ప్రాజెక్ట్​ లింగంపేట మండలంల్లో 978 అప్లికేషన్లను అధికారులు క్లియర్​ చేశారు. కామారెడ్డి కలెక్టరేట్​లో జరిగిన వేడుకల్లో  పట్టాలు అందించారు.