
కామారెడ్డి, వెలుగు : ‘భూభారతి’తో సమస్యలు పరిష్కారమై సర్టిఫికెట్లు చేతిలోకి రావటంతో రైతులు ఆ పట్టాలను చూపిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. పైలట్ ప్రాజెక్ట్ లింగంపేట మండలంల్లో 978 అప్లికేషన్లను అధికారులు క్లియర్ చేశారు. కామారెడ్డి కలెక్టరేట్లో జరిగిన వేడుకల్లో పట్టాలు అందించారు.