ఎల్బీనగర్,వెలుగు: ప్రతిశాఖలో ఈ – ఆఫీసు ద్వారా అడ్మినిస్ట్రేషన్ కొనసాగించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక్ సూచించారు. కలెక్టరేట్ లో శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లా అధికారులు బాధ్యతతో విధులు నిర్వర్తించాలని, ఫైళ్లు పెండింగ్ లేకుండా తర్వగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి శాఖలో ఈ-ఆఫీసు ద్వారా కార్యకలాపాలు నిర్వహించాలని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్లు ప్రతిమాసింగ్, భూపాల్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ- ఆఫీసు ద్వారా అడ్మినిస్ట్రేషన్ కొనసాగించాలి: రంగారెడ్డి కలెక్టర్
- రంగారెడ్డి
- January 6, 2024
లేటెస్ట్
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
- గల్ఫ్ బోర్డు కాంగ్రెస్ ఎన్నికల స్టంట్ : ధర్మపురి అర్వింద్
- Kannappa Movie: కన్నప్ప షూట్ కంప్లీట్ చేసిన అక్షయ్.. ఏ పాత్ర కోసమో తెలుసా?
- సీఎంసీలో కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన
- మోదీ మహిళా పక్షపాతి : బండి సంజయ్
- రాజ్యాంగాన్ని మార్చే కుట్ర : ఆకునూరి మురళి
- పదేళ్లు కేసీఆర్ మోసం చేసిండు..ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోంది : ఎంపీ ధర్మపురి అర్వింద్
- సిరిసిల్లలో కేటీఆర్ను ప్రశ్నించిన మహిళ రైతు
- ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి : మనోజ్ కుమార్ మాణిక్ రావు
- ఫోన్ ట్యాపింగ్ పైసలతో లీడర్లను కొంటున్నరు : సంగప్ప, పెద్దిరెడ్డి
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- సిగ్నల్ లేని ఊరు.. సెల్ ఫోన్ వాడని గ్రామం.. ఎక్కడుందో తెలుసా
- ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు