కొత్తపల్లి, వెలుగు: పదో తరగతి- ఫలితాల్లో కరీంనగర్లోని విద్యానగర్ రత్నం గ్లోబల్ స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించినట్లు స్కూల్ ఫౌండర్ కె.రత్నయ్య తెలిపారు. ఎ.సింధూజ 588, శ్రీనిద్ 584. టి.మహార్షిత 583, ఎం.శ్రీకర్రెడ్డి 581, మరో 11 మంది విద్యార్థులు 570 పైగా, 57 మంది 500 పైగా మార్కులు సాధించినట్లు వివరించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ కె. రమేశ్, ప్రిన్సిపాల్ కె. ప్రవీణ్ పాల్గొన్నారు.

