హైదరాబాద్, వెలుగు: విమానంలో ఫుడ్ సప్లయ్ చేసే ట్రేల మధ్యలో స్మగ్లింగ్ చేస్తున్న 2 కిలోల గోల్డ్ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఎయిర్ క్యాటరింగ్ సర్వీసెస్ ఎంప్లాయ్ని అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సోదాలు జరిపిన అధికారులు క్యాటరింగ్ ఉద్యోగి నుంచి రూ.1.09 కోట్లు విలువ చేసే 2 కిలోల 200 గ్రాముల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. విమానంలో క్యాటరింగ్ సర్వీస్ చేసే సిబ్బందితో స్మగ్లర్లు ఒప్పందం చేసుకొని గోల్డ్ను స్మగ్లింగ్ చేస్తున్నట్లు చెప్పారు. ఫుడ్ ట్రేలు లోడింగ్ అన్లోడింగ్ చేసే టైమ్లో గోల్డ్ను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్లు గుర్తించారు.
ఫుడ్ ట్రేల మధ్యలో బంగారు బిస్కెట్లు
- హైదరాబాద్
- November 30, 2021
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- పసుపు చీర కట్టుకుని.. కుట్రలో భాగమైన.. వీళ్లా వైఎస్సార్ వారసులు : సీఎం జగన్
- రిజర్వేషన్ల రద్దుకు మోదీ కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి
- Fahad Faasil: మేము ఎన్ని హిట్లు కొట్టినా పట్టించుకోవట్లేదు.. మలయాళ హీరో ఫాహద్ షాకింగ్ కామెంట్స్
- Ayush Sharma: నన్ను కుక్కతో పోల్చారు.. ఎమోషనల్ అయిన బాలీవుడ్ నటుడు ఆయుష్
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఇలా కూడా జరుగుతుందా..? వరుడిపై యువతి యాసిడ్ దాడి
- నామినేషన్లకు ఇవాళే లాస్ట్ డేట్
- కాకా కర్మాగారాలు తీసుకొస్తే.. బీఆర్ఎస్ నేతలు అందులో ఉద్యోగాలు అమ్ముకున్నారు : మక్కన్ సింగ్
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!
- మోదీ పదేండ్ల మోసం.. వందేండ్ల విధ్వంసం..గాంధీభవన్ దగ్గర ఫ్లెక్సీలు
Most Read News
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- వరంగల్ లో ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు నిర్మిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు