వరంగల్‌‌ సీపీకి ‘హై బ్లడ్‌‌ డోనర్‌‌ మోటివేటర్‌‌’ అవార్డు

వరంగల్‌‌ సీపీకి ‘హై బ్లడ్‌‌ డోనర్‌‌ మోటివేటర్‌‌’ అవార్డు

హనుమకొండ, వెలుగు: వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ కు ‘ హై బ్లడ్ డోనర్ మోటివేటర్’​అవార్డు దక్కింది. ఆదివారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నుంచి ఆయన అవార్డు అందుకున్నారు. 

ఎక్కువ మందిని యూత్ ను రక్తదానం చేసేందుకు మోటివేట్​చేసినందుకు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్​లోని రాజ్ భవన్​లో సాంస్కృతి కమ్యూనిటీ హాలులో గవర్నర్, రెడ్ క్రాస్​రాష్ట్ర అధ్యక్షుడు జిష్ణుదేవ్​వర్మ అవార్డును సీపీకి అందజేశారు.