మత్సకారులను ఆదుకుంటాం

మత్సకారులను ఆదుకుంటాం

హైదరాబాద్ : రాష్ట్రంలో మత్సకారులను ఆదుకుంటామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్.  ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు చిన్న నీటి వనరుల్లో చేప పిల్లలను ఉచితంగా విడుదల చేసి మత్స్యకారులను ఆదుకుంటున్నామన్నారు మంత్రి. 525 కోట్లతో మోపెడ్ వాహనాలతో పాటు జాలర్లకు వసతులు కల్పించామన్నారు. మొబైల్ ఔట్ లెట్లు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు మంత్రి.