శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్ నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి 1.4 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 69.6 లక్షలు ఉంటుందన్నారు. ఇద్దరు ప్రయాణికులు జీన్స్ ప్యాంటు నడుము బ్యాండ్లో గోల్డ్ పేస్ట్ , అత్యవసర టార్చ్ లో బంగారు బిస్కెట్లను తీసుకొస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
see more news