న్యూఢిల్లీ: ఇద్దరు లష్కరే తొయిబా టెర్రరిస్టులను సెక్యూరిటీ ఫోర్సెస్ మట్టుబెట్టాయి. జమ్మూ కాశ్మీర్, అనంత్నాగ్ జిల్లాలోని సిర్హమా ఏరియాలో టెర్రరిస్టులు ఉన్నారనే సమాచారం అందడంతో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. సెర్చ్ చేస్తున్న సమయంలో మిలిటెంట్లు సెక్యూరిటీ ఫోర్సెస్పై ఫైరింగ్ చేశాయని పోలీసులు తెలిపారు. దీంతో ఎదురు కాల్పులు చేశామని, చనిపోయిన టెర్రరిస్టుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సెక్యూరిటీ ఫోర్సెస్
- దేశం
- September 25, 2020
లేటెస్ట్
- ఇండియా కూటమి కాదు.. కరప్షన్ కూటమి : పొంగులేటి సుధాకర్ రెడ్డి
- భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం..హత్య చేసిన ప్రియుడు
- గ్రాడ్యుయేట్లు ఆలోచించి ఓటెయ్యాలి : కేటీఆర్
- సిసోడియాకు బెయిల్ నిరాకణ
- ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు ఉండొద్దు : సురేంద్రమోహన్
- ఇండియా కూటమి గెలిస్తేనే సెక్యులర్ ప్రజాస్వామ్యం : మల్లు రవి
- ఝాన్సీలోని రెండు పోలింగ్ బూత్లలో 100% ఓటింగ్
- షార్జా మాస్టర్స్లో అర్జున్ ఏడో రౌండ్ గేమ్ డ్రా
- హెల్త్, ఎడ్యుకేషన్పై సీఎం రేవంత్రెడ్డి ఫోకస్ చేయాలి : బూర నర్సయ్య గౌడ్
- హామీల అమలులో కాంగ్రెస్ సర్కారు ఫెయిల్ : హరీశ్ రావు
Most Read News
- ఫోన్ పక్కన పెట్టుకొని పడుకుంటున్నారా.. అయితే ఈ సమస్యలకు స్వాగతం చెప్పినట్టే...
- అదృష్టం అంటే ఇదే : కందిపప్పు కోసం వెళితే.. రూ.4 కోట్ల లాటరీ తగిలింది
- హైదరాబాద్లో ఒకేసారి ఆరు చోట్ల ACB రైడ్స్
- SRH vs KKR: కోల్కతాతో క్వాలిఫయర్ 1.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పులు
- Vastu Tips : వంట గది పెద్దగా ఉండకూడదా.. మెట్ల కింద ఖాళీ మంచిదేనా..!
- Naga Chaitanya: అత్యంత ఖరీదైన కారు కొన్న నాగ చైతన్య.. స్పెషాలిటీస్ ఇవే?
- రిటైర్డ్ అవుతున్న జడ్జ్ వివాదాస్పద కామెంట్స్
- కెమికల్స్తో పండించిన మామిడిపండ్లు తింటున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా.. వాటిని ఎలా గుర్తించాలి....
- కరెంట్ ఆదా చేసే 5 రకాల ఇన్వర్టర్ ఫ్యాన్లు
- Kannappa Teaser: కన్నప్ప టీజర్కు సూపర్ రెస్పాన్స్: మంచు విష్ణు