అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో 3,166 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది వైద్యారోగ్యశాఖ. 83,885 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 3,166 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయంది. ఒక రోజులో కొవిడ్-19తో 21 మంది చనిపోయారని.. 4,019 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారని తెలిపింది. కొత్త కేసులతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 19,08,336కు చేరిందని తెలిపింది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 32,356గా ఉందంది. చిత్తూరు, తూర్పు గోదావరిలో నలుగురు, కృష్ణలో ముగ్గురు, అనంతపూర్, గుంటూరు, కర్నూల్, పశ్చిమ గోదావరిలో ఇద్దరు చొప్పున, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఒక్కరు మరణించారని తెలిపింది ఏపీ వైద్యారోగ్యశాఖ.
ఏపీలో కొత్తగా 3,166 కేసులు ..21 మంది మృతి
- ఆంధ్రప్రదేశ్
- July 8, 2021
లేటెస్ట్
- బీజేపీకి బిగ్ షాక్ ... కాంగ్రెస్ లో చేరిన బొమ్మ శ్రీరామ్
- Kubera: పది గంటలపాటు డంప్యార్డ్లో.. నీ డెడికేషన్కి హ్యాట్సాఫ్ ధనుష్
- అమిత్ షా మార్పింగ్ వీడియో కేసుపై స్పందించిన హైదరాబాద్ సీపీ
- V6 DIGITAL 06.05.2024 AFTERNOON EDITION
- Beauty Tips : రోజ్ వాటర్.. మీ చర్మానికే కాదు.. జుట్టుకు మంచి చేస్తుంది..!
- అత్తాపూర్ మర్డర్ కేసు..నిందితులపై పీడీ యాక్ట్: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- పార్టీ ఫండ్కు లెక్కలు చూపించలేక IT రైడ్స్లో దొరికిపోయిన పార్టీ
- CSK vs PBKS: రెండు మ్యాచ్ల్లో గోల్డెన్ డకౌట్లు.. టీమిండియాకు తలనొప్పిగా మారిన దూబే
- Good Idea : నెగెటివ్ ఎమోషన్స్ తగ్గాలంటే థ్యాంక్స్ చెప్పండి.. రిలాక్స్ అవుతారు..!
- రైతు రుణమాఫీ చేయని మోదీ.. 16 లక్షల కోట్లు కార్పొరేట్ల లోన్లు మాఫీ చేసిండు: వివేక్ వెంకటస్వామి
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా