ఆటోపై పడిన కంటెయినర్.. నలుగురి మృతి

ఆటోపై పడిన కంటెయినర్.. నలుగురి మృతి

న్యూఢిల్లీ: ఆటోపై కంటెయినర్ పడటంతో నలుగురు మృతి చెందిన ఘటన దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియం సమీపంలో చోటు చేసుకుంది. శనివారం ఉదయం 6.30 గంటలకు సంభవించిన ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ తోపాటు అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు స్పాట్ లో చనిపోయారు. ప్రమాదానికి గురైన ఆటో తుక్కుతుక్కయ్యింది. కంటెయినర్ తో వెళ్తున్న ట్రక్ డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. 

మరిన్ని వార్తల కోసం: 

దళిత బంధు అర్హుల బాధ్యత ఎమ్మెల్యేలదే..

18 ఏళ్లకే ప్రధానిని ఎంచుకోవచ్చు.. పెళ్లి చేసుకోకూడదా?

ఐఏఎంసీ ఏర్పాటుకు హైదరాబాదే బెస్ట్ ప్లేస్