లోయలో పడ్డ బస్సు..ఐదుగురు మృతి

లోయలో పడ్డ బస్సు..ఐదుగురు మృతి

మహారాష్ట్రలోని నండుర్బర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం  జరిగింది. ఖామ్‌చౌందర్ అనే ఊరి దగ్గర బస్సు లోయలో పడిపోవడంతో ఐదుగురు చనిపోయారు. 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున బస్సు మల్కాపూర్ నుంచి సూరత్ వెళ్తుండగా ఖామ్‌చౌందర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డవారిని హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు పోలీసులు. మరోవైపు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.

ప్లేట్ బిర్యానీ రూ. 10 ఆఫర్.. అడ్డుకొని ఫ్రీగా పంచిపెట్టిన పోలీసులు

నేరం చేసిన వారు ఎవరైనా సరే వదలొద్దు