పాట్నా: దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. బిహార్లోని లఖిసరాయ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సుశాంత్ బంధువులు ఐదుగురు చనిపోయారు. వీళ్లతో పాటు డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. పాట్నాలో ఓ బంధువు అంత్యక్రియలకు హాజరై తిరిగి జాముయికి వస్తుండగా మంగళవారం ఉదయం ఈ విషాద ఘటన జరగింది. ‘‘సుశాంత్ బంధు వులు ప్రయాణిస్తున్న టాటా సుమో.. ఎల్పీజీ ఖాళీ గ్యాస్ సిలిండర్లతో వస్తున్న లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో డ్రైవర్తో సహా సుమోలోని ఆరుగురు చనిపోయారు. మరో నలుగురికి గాయాలు కావడంతో ట్రీట్మెంట్ కోసం ఆస్పత్రికి తరలించాం”అని పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో.. సుశాంత్ సింగ్ బంధువులు మృతి
- దేశం
- November 17, 2021
లేటెస్ట్
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రదాడి
- మీటింగ్లోనే కాంగ్రెస్ కార్యకర్తని వెంటాడి చంపిండు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- Health Alert : ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ కిట్ ఇదే..
- కేసీఆర్ 20 వేల ఎకరాలు దండుకుండు: వివేక్ వెంకటస్వామి
- జగన్ మెడకు ఉరేసే అవకాశం వచ్చింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
- దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి
- GT vs RCB: మెరిసిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే గుజరాత్ ఆలౌట్
- సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తనిఖీ
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- పాత కారును వదిలేసుకుంటే .. కొత్తదానిపై రాయితీ
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు