ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది. లండన్ నుంచి వచ్చిన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన 25 ఏళ్ల యువకుడికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు రాష్ర్టంలో 251 కరోనా సస్పెక్టివ్ కేసుల్లో శాంపిల్స్ ను తిరుపతి రుయా ల్యాబ్లో పరిశీలించగా, 168 మందికి నెగెటివ్ వచ్చిందని పేర్కొంది. మంగళవారం 62 మంది శాంపిల్స్ లో పరిశీలించగా ఒకరికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయిందని వెల్లడించింది. మరో 14 కేసుల్లో రిజల్ట్ రావాల్సి ఉందని తెలిపింది. రోజుకు 60 మందికి కరోనా టెస్టులు చేసేందుకు వీలుగా కొత్తగా తిరుపతి, అనంతపురం, కాకినాడ, విజయవాడలో ల్యాబ్ లు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు.
మరోకరికి పాజిటివ్.. ఏపీలో 8కి చేరిన కరోనా కేసులు
- ఆంధ్రప్రదేశ్
- March 25, 2020
లేటెస్ట్
- ఈ ఏడు రంగుల పండ్లు, కాయగూరలు ఆరోగ్యానికి మేలు
- తెరపైకి కులగణన.. జనంలో మనం ఎంత?
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- అప్పట్లో ఆఫాకీలకే అన్ని ఉద్యోగాలు
- ప్రపంచంలోనే తొలి ఏఐ ఆధారిత డిప్లొమట్
- సిరివెన్నెలకు నివాళిగా..
- యూనివర్సల్ ఆడియెన్స్కు నచ్చే కంటెంట్..సిద్ధార్థ్ @40
- మంగళం శ్రీను..మాలీవుడ్ ఎంట్రీ
- పాండ్యాపై మ్యాచ్ సస్పెన్షన్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు