హైదరాబాద్
చికాగోలో కిమ్స్ డాక్టర్ల సత్తా ...40 ఏండ్లలో తొలిసారిగా భారత్ కు స్వర్ణం
హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ రుమటాలజీ వేదికపై భారత వైద్యులు చరిత్ర సృష్టించారు. అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రతిష్టాత్మక అమెరికన్ కాలేజ్ ఆఫ్ రుమటాలజ
Read Moreవీరబ్రహ్మేంద్రస్వామి జయంతిని అధికారికంగా జరపాలి..ఎమ్మెల్సీ మధుసూదనాచారి
ట్యాంక్ బండ్, వెలుగు: పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 417వ జయంతి ఉత్సవాలు ఆదివారం ట్యాంక్ బండ్లో ఘనంగా జరిగాయి. పోతులూరి విగ్రహానికి ఎమ్మెల్సీ మధుసూదనా
Read Moreనిజాం కాలేజ్ గ్రౌండ్స్ 2.5కె రన్... చిన్నబోయిన దేవేందర్యాదవ్ మెమోరియల్ నిర్వహణ
ఓల్డ్ సిటీ, వెలుగు: 35వ చిన్నబోయిన దేవేందర్యాదవ్ మెమోరియల్రన్ను ఆదివారం నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో నిర్వహించారు. 2.5 కె రన్బాలుర విభాగంలో ఇ.వెంక
Read Moreఆ స్పీడ్ బ్రేకర్స్ వల్ల.. ఇబ్రహీంపట్నం దగ్గర ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
ఒకటి తర్వాత ఒకటి.. వరసగా ప్రమాదాలు కలవపెడుతున్నాయి. చేవెళ్ల దగ్గర ఆర్టీసీ బస్సున కంకర టిప్పర్ ఢీకొని 20 మంది చనిపోయిన సంచలనంగా మారింది. ఇదే సమయంలో మరో
Read Moreజూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై 16 మందితో కో ఆర్డినేషన్ కమిటీ..చైర్పర్సన్గా మేయర్ విజయలక్ష్మి
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ నేతల మధ్య సమన్వయం కోసం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ 16 మంది పార్టీ నేతలత
Read Moreకాంట్రాక్టులు, కమీషన్లపైనే ఆధారపడ్డరు..రాష్ట్ర సర్కారుపై బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు ఫైర్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టులు, కమీషన్లపై మాత్రమే ఆధారపడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. అవినీతి
Read MoreGold Rate: సోమవారం పెరిగిన గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
Gold Price Today: కొత్త నెలలో బంగారం, వెండి రేట్లు మళ్లీ తిరిగి పుంజుకుంటున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న కొన్ని ఉద్రిక్తతలే దీనికి కారణంగా నిపుణులు చెబుతు
Read Moreబీసీ రిజర్వేషన్లపై చట్టబద్ధంగా ముందుకు వెళ్తున్నం : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రి పొన్నం
జూబ్లీహిల్స్, వెలుగు: రాష్ట్రంలో సర్వే నిర్వహించి 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి చట్టపరంగా ముందుకెళ్తున్నామని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రి పొన్నం ప
Read Moreసైనికులకు రేవంత్ క్షమాపణ చెప్పాలి..బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్
హైదరాబాద్, వెలుగు: దేశ సైనికుల త్యాగాలను తక్కువ చేసి మాట్లాడినందుకు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ప్రజలకు, సైనికులకు క్షమాపణ చెప్పాలని బీజేపీ తమిళనాడు, కర
Read Moreహైదరాబాద్లో వరల్డ్ గోల్ఫ్ చాంపియన్షిప్
తొలిసారి ఆతిథ్యమిస్తున్న భారత్.. వారం రోజుల పాటు పోటీలు 24 దేశాల నుంచి 108 మంది రోటరీ గోల్ఫ్ క్రీడాకారుల రాక ఈ ఈవెంట్&z
Read Moreసింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
6న బొగ్గు గనులు, 8న జీఎం ఆఫీసుల ఎదుట ధర్నాలు, నిరసనలు ఏఐటీయూసీ స్టేట్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ కోల్బెల్ట్/గోదావరిఖని,వ
Read Moreచేవెళ్ల బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి.. సీఎస్, డీజీపీకి కీలక ఆదేశాలు
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్నతా
Read Moreబకాయిలు అడిగితే.. విజిలెన్స్ దాడులా?..సర్కారును ప్రశ్నించిన బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని బీజేపీ ఎమ్మెల్సీ చిన్నమైల
Read More













