లేటెస్ట్

కేసీఆర్​ అన్న కొడుకు.. కన్నారావుపై భూ కబ్జా కేసు

38 మంది బీఆర్​ఎస్​ నేతలపై కూడా..! పోలీసుల అదుపులో ఐదుగురు.. పరారీలో కన్నారావు, మిగతావాళ్లు 150 మంది దుండగులు, జేసీబీతో  వచ్చి 2 ఎకరాల ల్

Read More

ఇయ్యాల మల్కాజ్​గిరిలో మోదీ రోడ్ షో

రేపు నాగర్​కర్నూల్​లో బహిరంగ సభ  18న జగిత్యాలలో జరిగే సభకూ హాజరు  హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్

Read More

యాదగిరిగుట్టలో కొత్త పీటలు..ఒకే సైజులో ఉండే పదింటిని కొనుగోలు చేసిన ఆలయ అధికారులు

ఈ నెల 11న జరిగిన ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్  ఇన్​చార్జ్ ఈవో రామకృష్ణారావుపై బదిలీ వేటు.. కొత్త ఈవోగా భాస్కర్ రావు నియామకం   యాదా

Read More

బీఆర్​ఎస్​ ఖాళీ.. కాంగ్రెస్​, బీజేపీలోకి గులాబీ లీడర్ల క్యూ

పెద్దల తీరు మారడం లేదని కొందరు.. భవిష్యత్తు లేదని ఇంకొందరు.. లోక్​సభ ఎన్నికల నాటికి కారుకు చాలామంది కీలక నేతల గుడ్​బై! వరుసబెట్టి సీఎం రేవంత్​న

Read More

కాంగ్రెస్ను గెలిపించి..రాహుల్ను ప్రధానిని చేయాలి: మంత్రి సీతక్క

కాగజ్ నగర్: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీలను గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి ని చేయాలన్నారు మంత్రి సీతక్క. ఇందిరమ్మ కుటుంబం త్యాగాల కుట

Read More

ఏసీబీకి చిక్కిన నెహ్రు జూలాజికల్ పార్క్ సీనియర్ అసిస్టెంట్

హైదరాబాద్: నగరంలో నెహ్రు జూలాజికల్ పార్క్  సీనియర్ అసిస్టెంట్  ఏసీబీ అధికారులకు చిక్కారు. పెన్షన్ కు సర్టిఫికెట్ ఇచ్చేందుకు సైఫాబాద్ కు చెంద

Read More

GHMCలో మరోసారి ఫేక్ సర్టిఫికెట్ల కలకలం..ఉద్యోగి సస్పెండ్..60 మందిపై కేసు

హైదరాబాద్: GHMCలో మరోసారి ఫేక్ సర్టిఫికెట్ల కలకలం రేపుతున్నాయి. నకిలీబర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీలో నిర్లక్ష్యం వహించిన ఓ ఉద్యోగిపై వేటుపడింది. కొంత

Read More

Devara: ఎన్టీఆర్తో చిందేయనున్న కెనడా బ్యూటీ..ఆ అందం ఎవరంటే?

జూనియర్ ఎన్టీఆర్ (NTR) అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ దేవర (Devara). ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో నందమూరి ఫ్యాన్స్ &

Read More

ప్రోటోకాల్​ వివాదం.... యాదగిరిగుట్ట ఈవో బదిలీ

యాదగిరిగుట్ట ఆలయ ఈవో రామకృష్ణారావుపై ప్రభుత్వం బదిలీ వేటువేసింది. యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ఆలయ ఈవో రామకృష్ణ ప్రొటో

Read More

గుడ్ న్యూస్: తగ్గిన పెట్రోల్,డీజిల్ ధరలు.. లీటర్కు 2రూపాయలు తగ్గింపు

కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు శుభవార్త చెప్పింది. ఇంధన ధరలను లీటర్ డీజిల్, పెట్రోల్ పై రెండు రూపాయలను తగ్గిస్తున్నట్లు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి

Read More

పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. నిమిషం కాదు.. 5 నిమిషాలు

10 వ తరగతి విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ శుభవార్త చెప్పింది.  కొంత కాలం నుంచి అమలులో ఉన్న నిమిసం నిబంధన ఎత్తివేసింది.  పరీక్షా కేంద్రా

Read More

భోజనం చేసిన దాబాలో జవాన్లపై 35 మంది మూకుమ్మడి దాడి

దాబా నిర్వాహకుల దాడిలో 16 మంది జవాన్లు, ఓ మేజర్ ఆఫీసర్ తీవ్రంగా గాయపడిన ఘటన పంజాబ్ లోని రోపార్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ సంఘటన మార్చి 11 సోమవారం జరగగా

Read More