V6 News

లేటెస్ట్

బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకే చంద్రబాబు డ్రామాలు : హరీశ్ రావు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాలనలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువ జరిగాయని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. రైతుల గురించి మాట్లాడే

Read More

పంజాబ్లో పాక్ డ్రోన్ కలకలం

పంజాబ్ బార్డర్ లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ పటిష్ట నిఘా పెట్టి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నా

Read More

చంద్రబాబు సభకు సగం మంది ఏపీవాళ్లే : పువ్వాడ

ఖమ్మంలోని సర్దార్ పటేల్​ స్టేడియంలో బుధవారం జరిగిన టీడీపీ ‘శంఖారావం’ బహిరంగ సభకు సగం మంది ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లినవారే అని మంత్రి పువ్వా

Read More

టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసమే రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేసింది : మంత్రి ప్రశాంత్ రెడ్డి

తెలంగాణపై కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మ

Read More

జయదేవ్ ఉనద్కట్ అరుదైన ఘనత..12 ఏళ్ల తర్వాత తొలి వికెట్

బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలర్ జయదేవ్ ఉనద్కట్ అరుదైన ఘనత సాధించాడు. 12 ఏళ్ల తర్వాత టెస్ట్ టీమ్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఉనద్కట్.

Read More

'కాకా' వర్థంతి : కాకా అంబేడ్కర్ కాలేజీలో వర్థంతి కార్యక్రమం

ఇవాళ మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి 9వ వర్ధంతి. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ఆయన

Read More

ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలంటూ ఏబీవీపీ ఆందోళన

విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు, ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో  రాష్ట్ర

Read More

ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని మోసం ..వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్​ : ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని ఓ వ్యక్తిని మోసం చేసిన సురభి శ్రీనివాస్ అనే వ్యక్తిని సికింద్రాబాద్​ మోండా మార్కెట్ పోలీసులు అరెస

Read More

తెలంగాణ ప్రభుత్వానికి రూ.900 కోట్ల జరిమానా

పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్ట్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 900 కోట్ల రూపాయల భారీ జరిమానా వేసింది. పర్యావరణ అనుమతులు తీసుకోక

Read More

తెలంగాణాకు ఎంతమంది వచ్చినా చంద్రుడు కేసీఆర్ ఒక్కడే: కవిత

రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతు మహాధర్నా చేపడుతున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ ధర్నాలో రైతన్నలంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీజేప

Read More

వికారాబాద్ జిల్లాలో బస్సులు సమయానికి రావడం లేదని విద్యార్థుల ధర్నా

వికారాబాద్ జిల్లా : వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మాంబాపూర్ గ్రామంలో ఆర్టీసీ బస్సులు టైమ్ కు రావడం లేదని విద్యార్థులు రోడ్డుపై ధర్నా చే

Read More

హైదరాబాద్ లో కలకలం రేపుతున్న ఐటీ సోదాలు

బషీర్ బాగ్ లోని మీనాక్షి, మంజీరా కెమికల్స్ ప్రధాన కార్యాలయాల్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో మూడు చోట్ల, గుంటూరులో రెండు చోట్ల

Read More

7 హిల్స్ మాణిక్ చంద్ కేసు.. ఈడీ విచారణకు అభిషేక్ ఆవుల

హైదరాబాద్​ : 7 హిల్స్ మాణిక్​ చంద్ ప్రొడక్ట్స్ యాజమాని అభిషేక్ ఆవుల ఈడీ విచారణకు హాజరయ్యారు. మాణిక్ చంద్ కేసులోనే తనకు నోటీసులు ఇచ్చారని అభి

Read More