V6 News

లేటెస్ట్

పుచ్చ రైతులను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

నాణ్యతలేని నాసిరకం పుచ్చ విత్తనాలు అమ్ముతున్న వారిపై వ్యవసాయ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. నల్లగొండ జిల్లాలో రైతుల

Read More

కవితను ఇంటికొచ్చి విచారిస్తరా ? సోనియా అయితే ఆఫీసుకు వెళ్లాలా ? 

కరీంనగర్:  ఈడీ, సీబీఐ చుట్టూ తిరుగుతున్న మంత్రి గంగుల ప్రజల సమస్యలను ఏం పట్టించుకుంటారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ధరణి పోర్టల్

Read More

విద్యార్థులంతా కష్టపడి చదవాలి: మంత్రి మల్లారెడ్డి

ప్రేమలు, పార్టీలు, ఫ్రెండ్ షిప్ లు వదిలేసి కష్టపడి చదవాలని మంత్రి మల్లారెడ్డి విద్యార్థులకు సూచించారు. లైఫ్ పార్ట్నర్లు వాళ్లే వెతుక్కుంటూ వస్తారన్నార

Read More

బీజేపీ పదాధికారుల సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

ఢిల్లీ : ఢిల్లీలోని  బీజేపీ కేంద్ర కార్యాలయంలో పదాధికారుల సమావేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇందులో భాగంగా రెండు రోజుల పాటు జాత

Read More

దమ్ముంటే లిక్కర్ స్కాంలో నిజాయితీ నిరూపించుకోవాలి : బండి సంజయ్

నిర్మల్ జిల్లా: హైదరాబాద్, బెంగళూరు డ్రగ్స్ కేసును రీ ఓపెన్ చేయాల్సిందే-నని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. డ్రగ్స్ దందాలో కేసీఆర్ కుటు

Read More

డబ్బులు ఇవ్వండి.. బండ్లగూడలో పెన్షన్దారుల ఇబ్బందులు

రంగారెడ్డి జిల్లాలో పెన్షన్ కోసం లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు, మూడు నెలల నుంచి పెన్షన్ రాక నానా అవస్థలు పడుతున్నామని వారు వాపోతున్నారు. బం

Read More

గోమాతకు సీమంతం 

మూగజీవాలతో మనుషులకు ఉన్న అనుబంధం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే!!  చాలామంది వాటిని తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటుంటారు !!   నిజామాబాద్ జిల్

Read More

బ్రేకప్ బాధ నుంచి ఇలా బయట పడండి...

"మనకు నచ్చిన వాళ్లు దూరమైతే.. మనమూ వాళ్లతో వెళ్లిపోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రోజు మనకు నచ్చిన విధంగా మన జీవితం మారుతుంది" అని ఓ సినిమాలో చె

Read More

కొండగట్టు బస్సు ప్రమాద బాధితుల ఆందోళన 

జగిత్యాల జిల్లా:  సీఎం కేసీఆర్ జగిత్యాల పర్యటన నేపథ్యంలో కొండగట్టు బస్సు ప్రమాద బాధితులు ఆందోళనకు దిగారు. కొడిమ్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్

Read More

బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభకు బీజేపీ చీఫ్ నడ్డా 

బీజేపీ అధిష్టానం రాష్ట్రంపై ఫోకస్ పెట్టింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కమలం పార్టీ గ్రౌండ్ వర్క్ నెమ్మదిగా పెంచుతోంది. ఈనేపథ్యంలో డిసెంబరు 16న

Read More

కలెక్టరేట్ల వద్ద కాంగ్రెస్ ధర్నా.. రాజన్న సిరిసిల్లలో ఉద్రిక్తత

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలె

Read More

ఓటు హక్కును వినియోగించుకున్న ప్రధాని మోడీ తల్లి

ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గాంధీనగర్‌లోని రేసాన్ ప్రైమరీ స్కూల్‌లో ఆమె ఓటు వేశారు. 99 ఏళ్ల

Read More

ప్రపంచ మట్టి దినోత్సవం : మార్మోగిన Save soil  నినాదాలు 

హైదరాబాద్ :  ఇవాళ ప్రపంచ మట్టి దినోత్సవం. మనమంతా మట్టి మనుషులం. మట్టిలో పెరుగుతాం.. మట్టిలో తిరుగుతాం.. మట్టిలో ఒరుగుతాం!! ఇంతటి విలువైన మట్టి కూ

Read More