లేటెస్ట్
మోడీ వల్లే భారత్కు జీ20 నాయకత్వం వచ్చిందనేలా ప్రచారం సరికాదు : నారాయణ
జీ20 సమావేశానికి నాయకత్వం వహించే అవకాశం రొటేషన్లో భాగంగానే భారత్ కు వచ్చిందని సీపీఐ జాతీయ నేత నారాయణ అన్నారు. కానీ ప్రధానిగా మోడీ ఉండడం వల్లే ఈ అవకాశ
Read Moreఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం
ఢిల్లీలో ఇవాళ ఓ భవనం కుప్పకూలింది. ఉత్తర ఢిల్లీలోని శాస్త్రినగర్ లో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో స్థానికులు భయంతో పరుగులుపెట్టార
Read Moreఢిల్లీ లిక్కర్ స్కాం : బెయిల్ పిటిషన్ వేసిన శరత్ చంద్రారెడ్డి
ఢిల్లీ లిక్కర్ స్కాంలో వ్యాపారవేత్త శరత్ చంద్రారెడ్డి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ కేసులో నిందితులుగా ఉన్న బినోయ
Read Moreగొడవలతో దద్దరిల్లిన సెనెగల్ పార్లమెంట్
సెనెగల్ పార్లమెంట్ గొడవలతో దద్దరిల్లింది. అధికార, ప్రతిపక్షాల మధ్య కొట్లాట జరిగింది. ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ప్రతిపక్ష ఎంపీ ఘర్షణకు దిగా
Read Moreప్రభుత్వం మీ చేతుల్లో ఉంటే ఏమైనా చేయొచ్చా ? : మమత
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జీ20 అఖిలపక్ష సమావేశం జరగబోతుంది. ఆ సమావేశానికి హాజరు కానున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మీడియ
Read Moreజమ్మూకాశ్మీర్ లో కశ్మీరీ పండిట్ల ఆందోళన
జమ్మూకాశ్మీర్ లో కశ్మీరీ పండిట్లు ఆందోళన చేస్తున్నారు. ఉగ్రవాదుల నుంచి తమకు ముప్పు ఉందని.. రక్షణ కల్పించాలని కోరారు. ప్రధానమంత్రి పునరావాస ప్యాకే
Read Moreఎమ్మెల్యేల కొనుగోలు కేసు : బీఎల్ సంతోష్, జగ్గుస్వామిలకు సిట్ నోటీసులపై 13 వరకు స్టే
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజింగ్) బీఎల్ సంతోష్ , కేరళ వైద్యుడు జగ్గు స్వామికి సిట్ ఇచ్చిన 41ఏ
Read Moreశంషాబాద్ లో ఆశా వర్కర్ల ధర్నా
శంషాబాద్ లో ఆశా వర్కర్లు ధర్నాకు దిగారు. ఆశా వర్కర్ల సమస్యలపై శంషాబాద్ మండల పరిధిలోని పెద్ద షాపు పీహెచ్ సీ ముందు ధర్నా చేపట్టారు. ఈ సంద
Read Moreపాదయాత్రకు అనుమతివ్వాలని హైకోర్టుకు తీన్మార్ మల్లన్న
హైదరాబాద్: తన పాదయాత్ర కు అనుమతి ఇవ్వాలని కోరుతూ తీన్మార్ మల్లన్న అలియాస్ చింత పండు నవీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోడు భూముల సమస్యలు పరిష్కరి
Read Moreహిట్ సినిమా చేస్తానంటే చాలామంది భయపెట్టారు
క్రైమ్, సస్పెన్షన్ జానర్లో తెరకెక్కిన సినిమా హిట్–2, సూపర్హిట్ టాక్తో ప్రేక్షకులను అలరిస్తోంది. మల్టీవ
Read Moreకేసీఆర్ కుటుంబ అవినీతి తెలంగాణా ఎల్లలు దాటుతోంది: ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట జిల్లా: కేసీఆర్ కుటుంబ అవినీతి తెలంగాణా ఎల్లలు దాటుతోందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ నేతల కుంభకోణాలు తెలంగాణ నుంచి
Read MoreRRR బాధితులకు అండగా ఉంటా: కోదండరామ్
RRR బాధితులకు అండగా ఉంటానని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రామ్ అన్నారు. RRR అలైన్ మెంట్ మార్చాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా
Read Moreవికారాబాద్ జిల్లాలో రైతు సమస్యలపై ధర్నాలో పాల్గొన్న రేవంత్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉన్నవారిని వారంలో తీహార్ జైల్లో వేయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అలా చేస్తే కేంద్రాన్ని అడ్డుకునే వ
Read More













