లేటెస్ట్
ఎగ్జిట్ పోల్స్ :గుజరాత్లో మళ్లీ బీజేపీ హవా
గుజరాత్ లో మళ్లీ కమలం వికసిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ప్రధాని మోడీ మేనియా మళ్లీ పనిచేసిందని చెబుతున్నాయి. ప్రజలు అభివృద్ధి మంత్రానికే
Read Moreధరణితో రైతులు భూములపై హక్కులు కోల్పోయారు: భట్టి విక్రమార్క
ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ తో రైతులు భూములపై హక్కులు కోల్పోయారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. నిరుపేద దళితులకు మూడెకరాల
Read Moreవెనుకబడిన ప్రాంతాల్లొనూ మెరుగైన వైద్యం అందిస్తున్నం : హరీష్ రావు
రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలలో ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో ఉన్న 3 డయాలసిస్ సెంటర్
Read Moreఎంపీ ధర్మపురి అర్వింద్ ట్విట్టర్ పోస్ట్ వైరల్
డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని ఇలాంటివి చూసినప్పడే తెలుస్తుంది అంటున్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. డిజిటల్ పేమెంట్స్కి సంబం
Read Moreహాఫ్ చైనీస్ అన్న కాన్యే..కాంప్లిమెంట్గా తీసుకున్న మస్క్
ట్విట్టర్ బాస్ ఎలన్ మస్క్, అమెరికా ర్యాపర్ కాన్యే వెస్ట్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నియమాలను ఉల్లంఘించారంటూ కాన్యే అకౌంట్ను ట్విట్టర్ నిలిప
Read Moreప్రశాంతంగా ముగిసిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇప్పటి వరకు 50.51 శాతం పోలింగ్ నమోదైంది. క్యూలైన్లలో ఉన్నవారికి ఓటువేసే అవకాశాన్ని కల్పిచారు. గుజరాత్ ల
Read Moreకేంద్రం పైసలివ్వకున్నా పాలమూరు - రంగారెడ్డి పూర్తిచేస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వ పైసలతోనే పాలమూరు -- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.
Read Moreధరణి పేరుతో ప్రభుత్వం పేదల పొట్టకొడుతోంది: ఎమ్మెల్యే సీతక్క
ములుగు జిల్లా: ధరణి పేరుతో ప్రభుత్వం పేదల పొట్టకొడుతోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. పేదలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం రకరకాల స్కీంల పేరుతో స
Read Moreలంచం తీసుకుంటూ పట్టుబడ్డ తాండూరు సబ్ రిజిస్ట్రార్
వికారాబాద్ జిల్లా: ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకున్న వికారాబాద్ జిల్లా తాండూర్ సబ్ రిజిస్ట్రార్ జమీరుద్దీన్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున
Read More'ఎంతవారు గాని' టీజర్ విడుదల చేసిన అడవి శేష్
సూర్య శ్రీనివాస్, షెర్రీ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ఎంతవారు గాని'. సైంటిఫిక్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రంతో ఎన్ శ
Read Moreకరీంనగర్ లో బీజేపీ ప్రజా సంగ్రామయాత్ర ముగింపు పోస్టర్ రిలీజ్
సీఎం కేసీఆర్ నిరంకుశ పాలన అంతమొందించేందుకు నవంబర్ 28న ప్రారంభమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర దిగ్విజయంగా కొనసాగు
Read Moreబండి సంజయ్ కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్
ఎంపీలు బండి సంజయ్, సోయం బాపురావులపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మున్సిపల్ ఉద్యోగుల నియామకంలో అవినీతిని నిరూపిస్తే రాజకీయ జ
Read Moreఅమెజాన్లో పెరిగిన లే ఆఫ్ల సంఖ్య
ఆర్థిక మాంద్యం భయాలు, ఖర్చులు తగ్గించుకోవాలనే కారణాలు చెప్తూ ఉద్యోగులను తొలగించేందుకు ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ సిద్ధమైంది. ఇదివర
Read More













