లేటెస్ట్
టీఆర్ఎస్, బీజేపీ వార్ ఒక వీధి నాటకం : రేవంత్ రెడ్డి
టీఆర్ఎస్, బీజేపీవి కుమ్మక్కు రాజకీయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయాలను తెలంగాణ సమాజం గమనిస్తోందని చెప్పారు.
Read Moreగుజరాత్ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకత
గుజరాత్ : బీజేపీ నేతలు తనపై దాడికి ప్రయత్నించారని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. సూరత్ లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అస
Read Moreచరణ్ కు 'ట్రూ లెజెండ్' అవార్డు.. చిరు ట్వీట్
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా ట్రూ లెజెండ్' అవార్డును అందుకున్నారు. ఈ అవార్టును వివిధ రంగాల్లో విశేషమైన సేవలు అ
Read Moreకామారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావుకు నిరసన సెగ
కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావుకు నిరసన సెగ తగిలింది. నిరుద్యోగ భృతి చెల్లించాలంటూ బీజేపీ యువ మోర్చా నాయకులు పిట్లం మండలంలో
Read Moreహెచ్సీయూ ప్రొఫెసర్ సస్పెండ్... స్టూడెంట్స్ ఆందోళన విరమణ
గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఘటనపై విద్యార్థులు, విద్యార్థి సంఘాలతో యూనివర్సిటీ రిజిస్ట్రార్ చర్చలు జరిపారు. అనంతరం ప్రొఫెసర్
Read Moreలోకల్ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇయ్యాలె : కోదండరాం
8 ఏళ్లైనా అమరవీరుల స్పృతి చిహ్నం పూర్తికాలేదని టీజేఎస్ ప్రెసిడెంట్ కోదండరాం ఆరోపించారు. కానీ సచివాలయం పనులు జోరుగా నడుస్తున్నాయన్నారు. తెలంగాణ వస్తే ఉ
Read Moreతెలంగాణ యువత విశ్వాసం.. విషాదంగా మారింది : హరగోపాల్
తెలంగాణ ఉద్యమసమయంలో ఉన్న పరిస్థితులే ఇప్పుడు ఉన్నాయని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. శ్రీకాంతాచారి వర్ధంతి సభలో ఆయన పాల్గోన్నారు. ఉద్యమపార్టీ అధికా
Read Moreఒక విద్యార్థి మీద లక్ష 20 వేలు ఖర్చు చేస్తున్నం : సబితా ఇంద్రారెడ్డి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా : రాష్ట్రంలో చదువుకున్న ప్రతీ విద్యార్థి ప్రపంచంలో తలెత్తుకుని తిరిగేలా చూడాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమని విద్యాశాఖ
Read Moreమా అమ్మ నన్ను డాక్టర్గా చూడాలనుకున్నారు : కేటీఆర్
తన తల్లి తనను డాక్టర్గా చూడాలనుకున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రతి ఇంట్లో వారి పిల్లల్లో ఒకరైన డాక్టర్ కావాలని కోరుకుంటారని.. తమ తల్లి కూడా అలాన
Read Moreచిరుతో కలిసి రక్తదానం చేసిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్
హైదరాబాద్ : బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యారేత్ విన్ ఓవెన్..జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంకును సందర్శించారు. ఈ సందర్భంగా గ్యారేత్ రక్తద
Read Moreఅమరుల కుటుంబాలను సీఎం కేసీఆర్ పట్టించుకోలేదు : షర్మిల
తెలంగాణ అమరుల కుటుంబాలను సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి షర్
Read Moreరిజర్వేషన్లను 76 శాతానికి పెంచిన ఛత్తీస్గఢ్
ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల కోటా 76 శాతానికి
Read Moreలంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఇంజనీర్
బీహార్ లోని లంచం తీసుకుంటున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. పాట్నాలో భవన నిర్మాణ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఉన్న
Read More













