లేటెస్ట్
క్రిప్టో స్కాం : రూ.1.30 లక్షల కోట్ల వ్యాపారం .. జీరో అయిన వేళ !!
యావత్ క్రిప్టో మార్కెట్ షాక్ కు గురైంది. క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీలలో ప్రకంపనలు వచ్చాయి. రూ.1.30 లక్షల కోట్ల క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ వ్యాపార సామ్
Read More12 గంటలుగా పూరి, ఛార్మీని విచారిస్తున్న ఈడీ
లైగర్ మూవీకి సంబంధించిన లావాదేవీలపై డైరెక్టర్ పూరి జగన్నాథ్, నటి ఛార్మిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం ముంబై నుంచి
Read Moreవీర్ సావర్కర్ బ్రిటీష్ వారికి సాయం చేసిండు : రాహుల్ గాంధీ
వీర్ సావర్కర్ బ్రిటీష్ వారికి సహాయం చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్ వంటి నాయకులను ఆయన మోసం చేశారని వ్యాఖ్య
Read Moreఫాంహౌస్ కేసులో అడ్వకేట్ శ్రీనివాస్కు సిట్ నోటీసులు
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. కరీంనగర్ కు చెందిన బూసారపు శ్రీనివాస్ అనే అడ్వకేట్కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేస
Read Moreశ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడికి నార్కో టెస్ట్..కస్టడీ పొడిగింపు
శ్రద్ధ వాకర్ హత్యకేసు నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలాను నార్కో టెస్ట్ చేయడానికి ఢిల్లీ కోర్టు అనుమతినిచ్చింది. ఇవాళ్టితో అతడి కస్టడీ ముగియడంతో పోలీసులు వీడ
Read Moreకేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు: పొంగులేటి
సీఎం కేసీఆర్ మునుగోడు ఉపఎన్నికలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనను రాక్షస పాలన అని చెప్పి
Read Moreభాగ్యనగరంలో క్రిస్మస్ సంబరాలు షురూ
క్రిస్మస్ వేడుకలకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. లక్డికపుల్ లోని అశోక హోటల్ లో కేక్ మిక్సింగ్ తో క్రిస్మస్ సంబరాలు ప్రారంభించారు. సినీ నటి రాజుగారి గది ఫేమ
Read Moreరేపు విక్రమ్–ఎస్ రాకెట్ ప్రయోగం
దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ ను ప్రయోగించనున్నారు. ప్రైవేట్ సంస్థ అభివృద్ది చేసిన రాకెట్ నింగిలోకి దూసుకెళ్లేందుకు అంతా సిద్ధమైంది. తిరుపతి జ
Read Moreమెటా ఇండియా హెడ్గా సంధ్య దేవనాథన్
ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా ఇండియా హెడ్గా సంధ్య దేవనాథన్ ను నియమించింది. వచ్చే ఏడాది 2023, జనవరి 1న ఆమె బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుతం మెటా ఆసియా ప
Read Moreరాయల్ లైఫ్ కోసం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లు చోరీ
రాయల్ లైఫ్ కోసం ఖరీదైన రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు దొంగిలించే నలుగురు ముఠాను వికారాబాద్ జిల్లా పరిగి పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 14 లక్షలు విలువ చేసే &n
Read Moreఐజ్వాల్లో ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ : కిషన్ రెడ్డి
మిజోరాం రాజధాని ఐజ్వాల్లో ఇంటర్నేషనల్ టూరిజం మార్ట్ను నిర్వహిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల పర్యాటక సామర్థ్యం దేశా
Read Moreరాహుల్ జోడో యాత్రలో పాల్గొన్న నటి రియాసేన్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది. మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో రాహుల్ జోడో యాత్రలో బాలీవుడ్ నటి రియా సేన్ పా
Read Moreఎవరికేం తెలియదన్న ‘జాక్’.. మ్యాజిక్ అందరికీ తెలుసన్న‘మస్క్’
ట్విట్టర్ ప్రస్తుత యజమాని ఎలాన్ మస్క్.. మాజీ యజమాని జాక్ డోర్సే మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఇవాళ ఉదయాన్నే ట్విట్టర్ మాజీ య
Read More













