లేటెస్ట్

మునుగోడులో కేసీఆర్ ప్రలోభాలకు తెరదీసిండు : ఈటల

ఉపఎన్నిక ఎక్కడ ఉంటే అక్కడ కేసీఆర్ ప్రలోభాలకు తెరదీస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కానీ మునుగోడులో కేసీఆర్ కుట్రలు పనిచేయవని.. ప్రజల

Read More

చండూరులో అధికారులపై కేఏ పాల్ ఫైర్

యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అధికారులపై చిందులు తొక్కారు. తెలంగాణకు కాబోయే సీఎంనైన.. తనన్నే అడ్డుకుంటారా..? అంటూ వా

Read More

దమ్ముంటే.. అభివృద్ధిపై చర్చకు రావాలి:బూర నర్సయ్యగౌడ్ 

మునుగోడులో బై పోల్ హీట్ పీక్ స్టేజీకి చేరింది. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు హోరాహోరీగా ప్రచారం చేస్తూ..ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్

Read More

బీహార్ లో జిల్లాకో మెడికల్ కాలేజీ, ఆస్పత్రి : నితీష్ కుమార్

బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రజలకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీతో పాటు ఆస్పత్రిని ప్రారంభించనున్నట్లు చెప్పారు.&nbs

Read More

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నిధులిస్తలేదు : జగదీష్ రెడ్డి

నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య పరిష్కారానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుందని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఫ్లోరోసిస్ ను తరిమికొట్టేం

Read More

మునుగోడు: కోమటిరెడ్డి లక్ష్మీ ముమ్మర ప్రచారం

 యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తరపున ఆయన సతీమణి లక్ష్మీ  రాజగోపాల్ సుడిగాలి

Read More

యూపీ మహిళకు వాట్సాప్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త

ముస్లిం మహిళల కోసం కేంద్రం ట్రిపుల్ తలాక్ చట్టం తీసుకొచ్చినా కొందరిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. ఇప్పటికీ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తా

Read More

ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు 

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం క్రమంగా మళ్లీ పెరుగుతోంది. దీపావళి కన్నా ముందే ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ పడిపోయిందని అధికారులు తెలిపారు. ఎయిర్ క్వాలిటీ ఇం

Read More

అమరావతి రాజధానిపై చంద్రబాబు ట్వీట్

విజయవాడ: ఏపీ రాజధాని అమరావతిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్రమోదీ చేతు

Read More

కాళేశ్వరం అవినీతిపై బండి, రేవంత్ ఎందుకు ప్రశ్నిస్తలేరు : షర్మిల

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో దేశంలోనే అతిపెద్ద స్కామ్ జరిగిందని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో దాదాపు రూ.70 వే

Read More

పెరుగుతున్న గుండె పోటు మరణాలు.. కారణాలేంటి?

దేశంలో గుండె పోటుతో చనిపోతున్న వారి సంఖ్య ఈ మధ్య కాలంలో క్రమంగా పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా.. చిన్నవయసులోనే చాలా మంది ప్రాణాలు కోల్పతున్నారు. ఏ

Read More

నాయకులు పోయినంత మాత్రాన ప్రజలు పోరు: రఘునందన్ రావు

టీఆర్ఎస్, కాంగ్రెస్ పై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉప ఎన్నిక రాగానే అధికార పార్టీకి అభివృద్ధి గుర్తుకు వస

Read More

10 లక్షల ఉద్యోగాల కోసం మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్

రోజ్ గార్ మేళా డ్రైవ్ ను ప్రధాని మోడీ ఇవాళ ప్రారంభించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 10 లక్షల ఉద్యోగాల కోసం ఈ మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్  జరుగనుంది. ప

Read More